Tuesday, June 30, 2009

ఎక్కువ సార్లు మూత్రవిసర్జన ఎందుకు చేస్తారు?



Causes of More number of Urination :

ఆరోగ్యవంతులు రోజుku నాలుగు నుంచి ఆరు సార్లు మూత్ర వసర్జన చేస్తారు .ముఖ్యం గా పగటి పుట మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుంది . రాత్రి పుట నీరుడు ఎక్కువసార్లు అయితే సుగారు వ్యాధి కి లక్షణము . సాధారణం గా పెద్దలు రోజు మొత్తం మీద 700 నుండి 2000 లీటర్లు మూత్రాన్ని విసర్జిస్తారు .పసిపిల్లలు రోజులో ఒక కప్పు మూత్రాన్ని మాత్రమే -౨౩౦ మిల్లీ లీటర్లు విసర్జిస్తారు . మాములు ద్రవ పరిమాణానికి మించి హెచ్చు మోతాదులో మూత్రాన్ని విసర్జించినా లేక సదరన్ ద్రవపరిమనపు ముత్రన్నే ఎక్కువసార్లు విసర్జిస్తున్నా ఆ స్థితిని బహుముత్రత్వం అంటారు .

కారణాలు :
ముత్రపరిమానాలు పెరగడం : అవసరానికి మించి నీళ్ళను అధికం గా తీసుకోవడం వల్ల మూత్రం ఎక్కువగా తయారవుతుంది . అతి దప్పి గని , లేదా అలవాటుగా తాగడం గని దీనికి కారణం . మద్యం ,కాఫే, వంటి పదార్దములు తీసుకోవడం వలన గని , దైయురితిక్ మందులు తీసుకోవడం వలన గాని , మధుమేహ వ్యాధి ఉన్నందున , మెదడు లో దైయురితిక్ హార్మోను ఎక్కువమోతాడు లో తయారవడం వలనా(సెంట్రల్ డయాబిటిక్ ఇన్సిపిడస్) ,
మూత్రవిసర్జన సంఖ్యా పెరగడం : ముత్రకోసం మీద ఒత్తిడి పడటం వల్లకాని , ముత్రకోసం అలజడికి గరి కావడం వవలన మూత్రవిసర్జన సంఖ్యా పెరుగును. మొత్తం మీద విసర్జించే నీరుడు పరిమాణము పెరగదు .
ముత్రమర్గానికి ఇన్ఫెక్షన్ అయినపుడు,
మూత్రకోశం లో రాళ్ళు తయారైనపుడు ,
మూత్రకోశం లో కాంతి పెరగడం వలన ,
కటివలయం లో కాంతులు పెరిగినపుడు ,
స్త్రీలు గర్భం దాల్చినపుదు ,
మగవారిలో ప్రోస్త్రేట్ గ్రంది పెద్దదయినపుడు ,

విశ్లేషణ ,పరీక్షలు :
మూత్రము ఎక్కువ అవుతున్నపుడు , మూత్రము ఎక్కువచేసే మందులు ఏమైనా వడుచున్నరేమో చూడాలి.
ముత్రమార్గం ఇన్ఫెక్షన్ లో .. కడుపునొప్పి , మూత్రము మంట ఉండును ,
ప్రోస్త్రేట్ గాంధీ పెరిగిందేమో తెలుసుకోవడం కోసం తనికీలు , పరీక్షలు చేయాలి ,
కిడ్ని లో రాళ్ళు ఉన్నది లేనిది ... స్కానింగ్ , ఎక్షురే వలన తెలుసు కోవాలి
మధుమేహం కోసం నీరుడు లో షుగర్ , రక్తం లో షుగర్ పరీక్షలు చేయాలి ,

ప్రధమ చికిత్స :
మంచి డాక్టర్ ని కలిసి తగిన వైద్యం తీసుకోవడం ఉత్తమం .
1.యాంటి బయోటిక్స్ : Norilet - A .. రోజుకి ఒకటి చోపున్న 5 రోజులు వాడాలి
2. urospas మాత్రలు రోజుకి మూడు ... 5 రోజులు వాడాలి .
3. citralka syrup . 10 ml ఎక్కువ నీటి లో కలిపి రోజుకి ౩ సార్లు తాగాలి .

ఉబ్బస వ్యాధి , Asthma .




HTML clipboarపరిచయము : దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందినే ఆస్తమా అంటారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులలో అలర్జీ రియాక్షన్ ద్వారా ఊపిరితిత్తులలో గాలిమార్గంకు అడ్డంకులు ఏర్పడి శ్వాసపీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లికూతలు, దగ్గు, ఆయాసం, ఛాతీలో నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. శ్వాసకోశమార్గంలో వాపు, శ్వాసకోశ మార్గం కుచించుకపోవడం వల్ల ఆస్తమా ఏర్పడుతుంది.

కారణాలు
  • చల్లగాలి(చల్లటి వాతావరణం) దుమ్ము, ధూళి
  • పొగ
  • అలర్జీ కారకాలు(గడ్డి చెట్లు, ఫంగస్, కాలుష్యం)
  • రసాయనాలు(ఘాటు వాసనలు)
  • శారీరక శ్రమ
  • వైరల్ ఇన్‌ఫెక్షన్
  • పెంపుడు జంతువుల విసర్జక పదార్థాలు
  • శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్స్

నిర్ధారణ
  • వంశానుగత చరిత్ర, అలర్జీ, ఎగ్జిమాకు సంబంధించిన పరీక్షలు
  • ముక్కు, గొంతు, ఛాతీ పరీక్షలు
  • కఫం పరీక్ష
  • ఎక్స్‌రే
  • చర్మానికి సంబంధించిన అలర్జీ పరీక్షలు
  • స్పైరోమెట్రీ(శ్వాసమీటర్ ద్వారా పరీక్ష)
ఆస్తమాతో జీవించడమెలా?

ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామం, పోషకాహారం తీసుకున్నట్లయితే ఆస్తమా బాధించదు. రాత్రివేళ, ఉదయం సమయాల్లో శ్వాసకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఎక్కువ శారీరక శ్రమలేకుండా చూసుకోవడం అవసరం. దుమ్ము, ధూళి, పొగ, చల్లటి వాతావరణంకు దూరంగా ఉండాలి.

ఇంటి పరిసరాలు, ప్లాస్టిక్‌బ్యాగ్స్, కార్పెట్స్, బెడ్‌షీట్స్, బ్లాంకెట్స్‌లలో డస్ట్‌మైట్స్(చిన్న పరాన్నజీవులు) ఉంటాయి. కాబట్టి పది రోజులకొకసారి ఎండలో వేయడం, శుభ్రంగా ఉతుక్కోవడం చేయాలి. పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. తేమ ఎక్కువగా ఉంటే డస్ట్‌మైట్స్ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముఖానికి చేతిరుమాలు కట్టుకోవడం చేయాలి.


నివారణ
బ్రాంకోడైలేటర్స్, కార్టికోస్టిరాయిడ్స్, యాంటీబయోటిక్స్, నాసిల్ స్ప్రే మందులు వాడితే మంచి ఉపశమనం కలుగుతుంది. కానీ వీటివల్ల భవిష్యత్తులో వ్యాధి తీవ్రమయ్యే అవకాశం ఉంది. వీటిని దీర్ఘకాలికంగా వాడటం వల్ల దుష్ఫ్రభావాలు కలుగుతాయి. పిల్లల్లో పెరుగుదల ఆగిపోవడంతో పాటు మానసిక ఆందోళన, బరువు పెరగడం, జ్ఞాపకశక్తి లోపించడం వంటి సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటమే మంచిది. ఆస్తమాను మెడిటేషన్, యోగా ద్వారా చాలా వరకు నివారించవచ్చు.

పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం, స్వచ్ఛమైన గాలి, నీరు ఉన్న ప్రదేశాలలో నివసించడం అలవాటు చేసుకోవాలి. కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉంటే మంచిది.

తీసుకోవలసిన జాగ్రత్తలు :
  • చల్లని గాలి లొ తిరగ కూడదు.
  • వర్షము లొ తడవకూడదు .
  • పడని పదార్దములు తీనకూడదు .
  • మనసుని ప్రశాంతము గా ఉండనివ్వాలి.

ట్రీట్ మెంట్.
1.వెంట్ మాత్రలు రోజుకి 3 ఛొప్పున్న 5 రొజులు వాడాలి.
2. బెట్నిసాల్ మాత్రలు రోజుకి 3 చొప్పున 5 రోజులు వాడాలి.
3. దగ్గుమందు : బ్రొ జెడెక్ష్ 2 చెంచాలు చొప్పున 3 సార్లు వాడాలి.
4. మంచి డాక్టర్ ని సంప్రదించి. ట్రీట్ మెంట్ తీసుకోవాలి.
5.ఇన్‌హేలర్స్ వాడడం చాలా మంచిది ... సైడు ఎప్ఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి .
6. రోటాక్యాప్సు పీల్చడము ఒక మంచి పద్దతి .

-డా.శేషగిరిరావు -శ్రీకాకుళం .

-----------------------------------------------------------------------------
పిల్లి కూతలు, దగ్గు వస్తే ఆస్తమాయే కాదు...Rhonchi and couth is not of only Asthma-((డా బి.శ్యామ్‌ సుందర్‌ రాజ్‌,ఎం.డి., డిఎమ్‌ (పి.జి.ఐ.) డి.ఎన్‌.బి,.పల్మనాలజిస్ట్‌))

-పిల్లి కూతలు, దగ్గు, ఆయాసం చాలాకాలంగా ఉంటే ఆస్తమా అనుకుంటూ ఉంటారు. ఇలాంటి లక్షణాలే కొన్ని ఇతర వ్యాధుల్లో కూడా ఉంటాయి. ముందుగా తల్లిదండ్రుల్లో ఈ లక్షణాలు ఉన్నాయేమో కనుక్కోవాలి. ఒకవేళ ఉంటే ఆస్తమా ఉండే అవకాశం ఎక్కువ.చిన్నపిల్లల్లో బ్రాంకియోలైటిస్‌, వైరస్‌ ద్వారా ఊపిరితిత్తులలో వచ్చే ఇన్‌ఫెక్షన్‌, జలుబుతో మొదలై దగ్గు, పిల్లి కూతలు, జ్వరం వస్తాయి.జవీరిలోనూ, వీరి తల్లిదండ్రులలో ఆస్తమా ఉండకపోవచ్చు.

ఇన్‌ఫెక్షన్‌తో శ్లేష్మం పెరిగి, శ్వాసనాళాలు సన్నబడి, ఉబ్బస లక్షణాలు కనిపిస్తాయి. అదే ఆస్తమా అయితే ఈ లక్షణాలు తరచుగా రావడం, ఎలర్జీ లక్షణాలు కనిపించ డం జరుగుతుంది.చిన్న పిల్లలలో ప్రమాదవశాత్తు ఊపిరితిత్తులలోకి చిన్న చిన్న ఆహార పదార్ధాలు ముక్కలు వెళితే, ఎడతెరిపి లేని దగ్గు, జ్వరం రావచ్చు. ఎక్స్‌రే తీయిస్తే న్యుమోనియా కనిపిస్తుంది. ఊపిరితిత్తుల దగ్గర లింఫ్‌గ్లాండ్స్‌ పెరిగి శ్వాస నాళాల మీద ఒత్తిడి పెరగడం వలన కూడా పిల్లికూతలు, దగ్గు వస్తాయి. ట్యూబర్‌క్యులోసిస్‌లో కాని, న్యుమోనియాలో కాని, ఇలాంటి లింఫ్‌గ్లాండ్స్‌ ఉండే అవకాశాలు ఎక్కువ. లేకపోతే లింఫోల్యుకేమియా ఉండవచ్చు. పెద్ద పిల్లల్లో సైనసైటిస్‌, చెవిలో వచ్చే ఓటైటిస్‌ మీడి యా ఉంటే కూడా దగ్గు ఉంటుంది.ఊపిరితిత్తులు నార్మల్‌గా ఉంటాయి. ఈ సమస్యను ఆస్తమా అనుకోకుండా చెవి, ముక్కు, గొంతు (ఇఎన్‌టి) వైద్యునిచే చెకప్‌ చేయిం చుకోవాలి.

న్యుమోనియాలో ఊపిరితిత్తులు చెడిపోయి శ్వాస నాళాలు శాశ్వతంగా వెడల్పయి, బాక్టీరియా చేరి కఫం బాగా వస్తుంది. ఆ కఫం శ్వాస నాళాలకు అడ్డంపడి ఆయాసం, పిల్లి కూతలు వస్తాయి. హైరిజల్యూషన్‌ సిటి స్కాన్‌ లేదా బ్రాంకోగ్రామ్‌ ద్వారా కానీ ఈ వ్యాధిని గుర్తించవచ్చు. అవసరమైతే ఆ భాగాన్ని సర్జరీ ద్వారా తీసివేస్తే వ్యాధి లక్షణాలు తగ్గుతాయి. పొగ త్రాగేవారిలో బ్రాంకైటిస్‌ వస్తుంది. పొగ త్రాగడం వలన నాళాలు కుంచించుకుపోయి కఫం పేరుకుపోవడం ద్వారా దగ్గు, ఆయాసం వస్తాయి. వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నప్పుడు దగ్గు, జలుబుతో మొదలై ఈ లక్షణాలు అధికమవుతాయి. ఆస్తమా మందులతో ఈ వ్యాధి తగ్గ డం, పల్మొనరీ ఫంక్షన్‌ టెస్ట్‌ చేసి ఈ వ్యాధి ఆస్తమా అవునో కాదో నిర్ధారించవచ్చు.

సాల్బుటుమాల్‌ వంటి ఇన్‌హేలర్స్‌ ఇవ్వక ముందు ఇచ్చిన తరువాత పరీక్ష చేస్తారు.
కాటన్‌, సిలికా, ఆస్‌బెస్టాస్‌, కోల్‌ వంటి పరిశ్రమలలో పనిచేసే వారికి వచ్చే వ్యాధి ఆస్తమా కాదు.బ్రాంకైటిస్‌, ఫంగస్‌ నుంచి వచ్చే స్పోర్స్‌, బాక్టీరియా లేదా జంతువులు, పక్షుల శరీర భాగాల వ్యర్థపదార్ధాల ద్వారా ఎక్స్‌ట్రెన్సిక్‌ ఎలెర్జిక్‌ అల్వియోలైటిస్‌ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వచ్చినా ఆస్తమా లక్షణాలు కనిపిస్తాయి. కనుక ఇటువంటి పదార్ధాలకు దూరంగా ఉండాలి.

కాళ్ళ పిక్కల్లో, తుంటి భాగంలో కట్టిన చిన్న చిన్న రక్తపు గడ్డలు రక్త నాళాల ద్వా రా ఊపిరితిత్తుల్లోకి చేరుకోవడం వలన వచ్చే రసాయనాల ద్వారా కూడా దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు వస్తాయి. దీనిని పల్మొనరీ థ్రాంబో ఎంబాలిజం అంటారు. గడ్డలు పెద్దవిగా ఉంటే రక్త ప్రసరణే సరిగ్గా జరగదు. ఆక్సిజన్‌ సరఫరా సరిగ్గా లేక రక్తపోటు తగ్గి, ప్రాణ హాని కలుగవచ్చు.లావుగా ఉండేవారిలో, చాలా కాలం కదలికలు లేకుండా పడకమీదే ఉండేవారి లో, గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలలో, యాంటిథ్రాంబిన్‌-3, ప్రొటీన్‌ సి, ప్రొటిన్‌ ఎస్‌ తక్కువ ఉన్నవారిలో, సిస్టమిక్‌ లూపస్‌ ఎరిథ్మోటోసిస్‌ లాంటి వ్యాధులు ఉన్నవారిలో రక్తం గడ్డలు కట్టే అవకాశం ఎక్కువ.

ఈ సమస్యలతో బాధపడుతు న్న వారు రక్తపు గడ్డలు కరిగే మందులు వాడాలి. పెద్దవారిలో స్లీప్‌ ఆప్ని యా సిండ్రోమ్‌ వస్తుంది. శ్వాస ద్వారాలు మూసుకుపోవడం వలన, ముఖ్యంగా కండరాలలో బిగి తక్కువైన వారిలో గురక వస్తుంది. దానిని ఉబ్బస వ్యాధి గా కొందరు భ్రమిస్తుంటారు. ఇది నిజం కాదు.హైపోథైరాయిడిజం లేదా టాన్సిలైటిస్‌, ఎడినాయిడ్స్‌, ముక్కుదూలంలో ఉండే వంకర వంటి వ్యాధులు ఉంటే వాటిని నిర్ధారించి తగిన మందులతో కాని, శస్త్ర చికిత్స ద్వారా కానీ నయం చేయాలి.పెద్దవారిలో హార్ట్‌ ఫెయిల్యూర్‌ వచ్చినప్పుడు ఊపిరితిత్తులలో నీరు చేరి నడుస్తున్నప్పుడు, వెల్లకిలా పడుకున్నప్పుడు దగ్గు, ఆయాస, పిల్లి కూత వస్తుం ది. గుండె జబ్బుకు చికిత్స చేస్తే శ్వాసనాళాలలో చేరిన నీరు తగ్గి, ఆస్తమా లక్షణాలు తగ్గిపోతాయి. దీనిని కార్డియాక్‌ ఆస్తమా అంటారు.

ఊపిరితిత్తుల కేన్సర్‌ వచ్చే వారిలో కూడా శ్వాసనాళాలు సన్నబడి ఆయాసం వంటి లక్షణాలు మొదట్లో కనిపిస్తాయి. క్రమంగా ఛాతీ నొప్పి, దగ్గుతున్నప్పుడు ర క్తం పడటం, స్వరం మారడం కనిపిస్తాయి. కనుక ఎక్స్‌రే, సిటి స్కాన్‌లలో కేన్సర్‌ గడ్డను కనుగొనని బ్రాంకోస్కోపీ ద్వారా, పర్‌క్యుటేనియస్‌ నీడిల్‌ యాస్పిరేషన్‌ ద్వారా వ్యాధిని నిర్ధారించి మందులు కాని, శస్త్ర చికిత్స కానీ రేడియేషన్‌ థెరపీ కానీ ఇవ్వవలసి ఉంటుంది. కొంతమందిలో ఎసిడిటీ ఎక్కువగా ఉన్నా, గాస్ట్రో ఈసోఫేజియల్‌ రి ఫ్లెక్స్‌ డిజార్డర్‌ ఉన్నా శ్వాసనాళాలలోకి ఈ యాసిడ్‌ ఎక్కువగా ప్రవహించడం వలన ఆస్తమా లక్షణాలు కనుపిస్తాయి.యాంటి యాసిడ్స్‌, ప్రోటాన్‌ పంప్‌ ఇన్‌హిబిటర్స్‌, సిసప్రాయిడ్‌ మోసాప్రైడ్‌, డోమెపెరిడోన్‌ వంటి మందులతో ఈ వ్యాధిని తగ్గించవచ్చు.

ఒత్తిడి, ఆదుర్దా, మానసికంగా కుంగిపోవడం, స్కిజోఫ్రీనియా వంటి మానసిక వ్యాధితో బాధపడేవారిలో, అదే విధంగా పరీక్షల సమయంలో విద్యార్ధులలో హైపర్‌ వెంటిలేషన్‌ సిండ్రోమ్‌ వస్తాయి. వీరిలో మానసిక ఒత్తిడి తగ్గేలా చూడాలి. కాబట్టి దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు వచ్చినంత మాత్రాన ఆస్తమా అని కంగారు పడనవసరం లేదు.
----------------------------------------------------------------------------------

ఉబ్బసం ప్రమాదం కాదు

ఆస్తమా వ్యాధి శ్వాసకోశ వ్యాధుల్లో ఒక ముఖ్యమైన వ్యాధి అని చెప్పుకోవచ్చు.వివిధ దేశాల్లో ఈ వ్యాధికి గురవుతున్నవారికి సంఖ్య 5 శాతం నుండి 10శాతం వరకు ఉంటుంది. చెస్ట్‌ క్లినిక్‌లలో ఈ వ్యాధితో వచ్చే వారి సంఖ్య కనీసం 50 వరకు ఉంటుంది. భారతదేశంలో ఆస్తమా వ్యాధితో బాధపడేవారి సంఖ్యను గురించి కొన్ని అధ్యయనాలు జరిగారుు. ఈ అధ్యయనాలల్లో 3 నుంచి 4 శాతం జనాభాలో ఆస్తమా ఉన్నట్లుగా గుర్తించారు. అంటే ప్రస్తుతం మన జనాభాలో 3 నుంచి 4 కోట్ల ఆస్తమా వ్యాధిగ్రస్థులు ఉన్నారని అర్థం.

-పెరుగుతున్న పారిశ్రామీకరణ, ఆహారపుటలవాట్లు, వాయుకాలుష్యం వల్ల ఆస్తమాతో బాధపడేవారి సంఖ్య మున్ముందు 10 కోట్లకు చేరవచ్చని అంచనా. కొన్ని అధ్యయనాల్లో ఎవరు ఆస్తమా వ్యాధితో బాధపడే అవకాశాలు ఉన్నాయో పరిశీలించడం జరిగింది. వీటి ప్రకారం పట్టణప్రాంత వాసులకు, మహిళలకు, పెద్ద వయస్సు వారికి ఎలర్జీ లక్షణం ఉన్నవారికి, ధుమపానం చేసేవారికి, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారికి, వంశలో ఆస్తమా ఉన్నవారికి ఆస్తమా వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేలింది.

దీర్ఘకాలంగా ఇబ్బందులకు గురిచేసే ఈ వ్యాధిని అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య చికిత్సతతో అదుపులో పెట్టుకొని వీలైనంతా సాధారణ జీవనాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాధి గురించిన, నూతన చికిత్సా పద్ధతులగురించి అవగాహన మనకు ఎంతైనా అవసరం. గ్లోబల్‌ ఇనిషియేటివ్‌ ఆన్‌ ఆస్త మా సంస్థ ప్రతి ఏటా మే నెల మొదటి మంగళవారాన్ని ప్రపంచ ఆస్తమా దినోత్సవంగా జరుపుతుంది. ఆస్తమా గురించిన పూర్తి సమాచారాన్ని సైతం అందరికి అందుబాటులో ఉంచుతుంది. ‘ఆస్తమా’ జబ్బు అనగానే చాలా మంది దిగులు పడిపోతారు.

జీవితాంతం ఈ జబ్బుతో బాధపడుతూ ఉండాలి. ప్రాణం ఏ క్షణాన్న పోతుందో ఏమో అన్నంత ఆందోళన వీరికి ఉంటుంది. ఈ జబ్బుతో జీవించడం చాలా కష్టం అనేది ఒకప్పటి మాట. ప్రస్తుతం ఈ వ్యాధిని పూర్తిగా అదుపులో ఉంచడమే కాకుండా వ్యాధి రాకుండా నివారించేందుకు కూడా మందులు అందుబాటులో ఉన్నాయి. గత30 సంవత్సరాలుగా ఈ వ్యాధిని గురించి సరియైన అవగాహన ఉండడమే దీనికి కారణం.అతి తక్కువ మందును నేరుగా శ్వాసనాళాలలోకి పంపించే నూతన పద్ధతుల ద్వారా కూడా ఇది సాధ్యమవుతుంది.

ఆస్తమా ఎందుకు వస్తుంది?
-ఆస్తమా వ్యాధి ఎలర్జీకి సంబంధించినది. ఇలాంటి వారిలో వ్యాధి నిరోధక శక్తిని కలిగించే ......యాంటిబాడీ ఎక్కువగా ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా సంక్రమించవచ్చు. దీనినే ఎటోపి అంటారు. అయితే ఎటోపి లక్షణం ఉండే అందరిలో ఎలర్జీకానీ, ఆస్తమా కానీ రావాలని లేదు. అలాగే ఎటోపి లక్షణం లేని కొంతమందిలో కూడా ఈ జబ్బు రావచ్చు. శరీరానికి సరిపడని యాంటిజెన్‌లు శరీరంలోకి ప్రవేశించినపుడు ఈ వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండే యాంటిబాడి వెలువడి శరీరాన్ని రక్షించే యత్నం చేస్తాయి.

ఈప్రక్రియలో కణాలనుండి ఉత్పత్తి అయ్యే వివిధ రసాయనాల వల్ల శ్వాసనాళాల్లో శ్లేష్మం జమ అవటం, తద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. దీని వల్ల దగ్గు, ఆయాసం, పిల్లికూత, ఛాతీపట్టేసినట్టు ఉండటం జరుగుతుంది. ఈ లక్షణాలతో పాటు కొంత మందిలో తరచుగా తుమ్ములు, ముక్కు దిబ్బడేయడం, నీరు కారటం, కంట్లో దురద, చర్మంపై దద్దుర్లు ఎలర్జిక్‌ డెర్మటైటిస్‌, ఎక్జి మా, లాంటి చర్మవ్యాధులు వస్తాయి. అయితే ఎలర్జీ వల్ల వచ్చే ఈ వ్యాధులన్నీ ఒకరిలోనే కనిపించవచ్చు. లేదా ఒకటి, రెండు లక్షణాలు మాత్రమే ఉండవచ్చు.

ఆస్తమా వేటి వలన వస్తుంది?
సాధారణంగా దుమ్ము, ధూళి, డస్ట్‌మైట్‌, పుప్పొడి, పొగ, చలిగాలి, వైరస్‌, వ్యాయామం, ఉద్వేగం మొదలైనటువంటి వాటి వలన ఆస్తమా వస్తుం ది. శ్వాస నాళాల్లోకి నేరుగా వెళ్ళే ఏరో ఎలర్జెన్స్‌ ఆస్తమా వ్యా ధిని కలిగించడంలో ప్రధాన పాత్ర కలిగి ఉండడం గమనించదగ్గ విషయం. ఆహారం వల్ల ఆస్తమా రావడం బహుకొద్దిమందిలోనే జరుగుతుంది.చాలా మందిలో ఆస్తమా జలుబుతో మొదలయ్యి తరువాత గొంతునొప్పి, గొంతులో నసగా ఉండడం, స్వరం మారడం జరుగుతుంది. దాని తరువాత దగ్గు, ఆయాసం, పిల్లి కూతగా మారుతుంది.

వీరిలో సాధారణంగా యాంటీబయాటిక్స్‌ గాని, యాంటి హిస్టమిన్స్‌ కాని పని చేయవు. చలిగాలి పీల్చినప్పుడు గాని, పొగ, గాఢమైన వాసనవల్ల కాని వీరిలో దగ్గు ఎక్కువ అవుతుంది. రాత్రిళ్ళు దగ్గు ఆయాసం ఎక్కువగా ఉండటం మూలాన వీరికి సరిగా నిద్ర పట్టదు. శ్వాస సరిగా అందక గాలికోసం నిద్ర నుండి లేచి కూర్చోవటం, ఫాన్‌ ఎక్కువగా వేసుకోవటం, కిటికీ దగ్గర కూర్చోవడం చేస్తుంటారు.కొంతమందిలో నిద్రకు వెళ్ళే ముందు ఈ లక్షణాలన్నీ లేకున్నా ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటల మధ్య దగ్గు, ఆయాసం ఎక్కువై నిద్ర నుండి లేవాల్సి వస్తుంది. 24 గంటల్లో ఉదయం 3 నుండి 6 గంటల వరకు చలి అధికంగా ఉండడమే దీనికి కారణం. ఇలా రాత్రి ళ్ళు మాత్రమే ఆస్తమా ఉంటే దాన్ని నాక్టర్నల్‌ ఆస్తమా అంటారు.

-వ్యాయామం చేస్తున్నపుడు లేదా ఆటలు ఆడుతున్నప్పుడు మాత్రమే కొంతమందిలో ఆస్తమా వస్తుంది.దీనిని ఎక్సర్‌సైజ్‌ ఇండ్యూస్డ్‌ ఆస్తమా అంటారు. మరికొద్ది మందిలో దగ్గు తప్పించి ఇక ఏ ఇతర లక్షణాలు కనిపించవు.పల్మొనరీ ఫంక్షన్‌ టెస్ట్‌ (పి.యఫ్‌.టి.) వల్లనే వీరిలో ఆస్తమా వ్యాధిని నిర్ధారించవచ్చు.వీరికి కాఫ్‌ వేరియంట్‌ ఆస్తమా ఉన్నట్లుగా భావించాలి.అసిడిటీ, గ్యాస్‌ ప్రాబ్లమ్‌ ఉన్నవారిలో కూడా ఆస్తమా వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో మామూలు కంటే ఎక్కువ యాసిడ్‌ కడుపు నుండి గొంతులోకి వచ్చి శ్వాసనాళాల్లోకి ప్రవేశించటం మూలాన ఉబ్బసం వస్తుంది. పనుల ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారికి లేదా మానసిక ఆందోళన, ఒత్తిడిలాంటి మానసిక సమస్యలు ఉన్నవారికి కూడా ఆస్తమా వస్తుంది. ఇలాంటి వారికి కేవలం ఆస్తమా మందులు సరిపోవు. ఆస్తమా మందులతో పాటు సైకియాట్రి జబ్బులకు ఇచ్చే మందులు వాడితేనే వీరికి ఉపశమనం కలుగుతుంది.

ఆస్తమా- చిన్నపిల్లలు
పుట్టిన వయస్సు నుండి ఏ వయస్సు వారికైనా ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ వ్యాధి ఉన్నట్లు తెలిసి ఆందోళనకు గురవుతుంటారు. ఇలాంటి పిల్లల్లో తరచు జలుబు, దగ్గు, ఆయాసం వస్తుంటాయి. తోటి పిల్లల వలె పరుగెత్తలేకపోవటం లేదా మెట్లు ఎక్కుతున్నప్పుడు కాని ఆడుతున్నప్పుడు కానీ ఆయాసం వస్తుంటుంది. ఇలా తరచుగా తమ పిల్లలకు దగ్గు, ఆయాసం వస్తున్నప్పుడు వీరిలో టిబి వ్యాధి సోకిందేమోనన్న ఆనుమానం కూడా రాకమానదు. కాకపోతే టిబి వ్యాధి ఉన్నవారిలో దగ్గుతో పాటు జ్వరం రావటం, ఆకలి మందగించడం, సన్నబడటం, నీరసం, ఆటల్లో ఆసక్తి కనపరచకపోవటం కూడా ఉంటుంది.

ఇవే కాక ఎక్స్‌రేలో ప్రైమరీ కాంప్లెక్స్‌ అంటే లింఫ్‌ గ్రంథులు, న్యుమోనియా కనపడతాయి. ఆస్తమా ఉన్నవారిలో సా ధారణంగా ఎక్స్‌రే నార్మల్‌గా ఉంటుంది. కొంతమంది చిన్నపిల్లల్లో పాసి వ్‌ స్మొకింగ్‌ మూలాన కూడా ఆస్తమా తరచు వస్తూ ఉంటుంది. ఇంట్లోనే పొగతాగే వారి వల్ల చిన్నపిల్లలు ఇలాంటి వ్యాధులకు గురవుతారు. కొద్దిమంది తల్లిదండ్రులు తమకున్న ఆస్తమా తమ పిల్లలకు కూడా వస్తుందేమోనని ఆందోళన పడుతుంటారు. అయితే ఆస్తమా ఖచ్చితంగా పిల్లలకు వస్తుందని చెప్పలేం. వీరికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎన్ని ఉన్నాయో, రాకపోయే అవకాశాలు కూడా అన్నే ఉన్నాయి. కాబట్టి ఈ విషయం గు రించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నూటికి 90మంది పిల్లల్లో ఈ వ్యాధి 10 నుండి 12 సంవత్సరాలు వచ్చేసరికి దానంతట అదే తగ్గిపోతుంది. వ్యాధి పూర్తిగా తగ్గిపోయే వరకు మాత్రమే దానిని మందుతో అదుపులో ఉంచుకోవాలి.

ఆస్తమా- ఆహారం...
ఉబ్బస వ్యాధి ఉన్నవారు పాటించే ఆహార నియమాలు మరే ఇతర వ్యాధులున్న వారు కూడా పాటించకపోవచ్చు. దీనికి మనందరిలో ఉండే అపోహలే కారణం. ఆహారమే ప్రధానంగా ఉబ్బసం కలిగించడం చాలా అరుదు. 5 శాతం కంటే తక్కువమందిలో ఇది చూస్తాం.కొన్ని రకాల సిట్రస్‌ జాతికి చెందిన బత్తాయి, నిమ్మ వంటి పండ్లు, చేప లు, గుడ్డు తెల్లసొన, పాలు, చాక్లెట్లు, వేరుశనగలు కొందరికి పడవు. అ యితేచాలా మంది చాలా రకాల ఆహార పదార్ధాలను పథ్యం పాటిస్తా రు. ముఖ్యంగా తీపి, నూనె, పండ్లు, పులుపు, పెరుగు, టమాట తగ్గించట మో, మానేయడమో చేస్తుంటారు. అయితే వీరు ఇలా మానేసిన ఆహార పదార్ధాల వల్ల ఆస్తమా వస్తుందో లేదో అని పరీక్షించుకోవటం అవసరం.
పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇలాంటి పదార్ధాలు తీసుకొని ఆస్తమా లక్షణాలు వస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఒకటికి రెండుసార్లు అలాగ చూసుకొని వ్యాధి లక్షణాలు వస్తున్నాయి అనిపించినప్పుడు ఆ ఆహార పదార్ధాలు మానేస్తే మంచిది. సాధ్యమైనంత వరకు భయపడి ఆహార నియమాలు పాటించడం తగ్గించుకోవాలి. ముఖ్యంగా అన్ని రకాల పోష క పదార్ధాలు అవసరమయ్యే చిన్నపిల్లల్లో ఖచ్చితంగా రుజువయితే తప్పించి ఆయా ఆహార పదార్ధాలు మానేయాల్సిన అవసరం లేదు.

ఆస్తమా- చికిత్స...
గత ముపె్పై సంవత్సరాల్లో ఆస్తమాకి కొత్త కొత్త మందులు కనిపెట్టడమే కాకుండా, వీటిని శరీరంలోకి, నేరుగా శ్వాస నాళాల్లోకి పంపించటం ఉబ్బస వ్యాధి చికిత్సలో జరిగిన పరిణామాల్లో చెప్పుకోతగ్గవి. ఇలాంటి మందులను ఎయిరోసాల్స్‌ అంటారు. వీటి ద్వారా తక్కువ మందును వాడటమే కాకుండా వ్యాధి లక్షణాల నుండి త్వరితంగా ఉపశమనం కలిగేట్లు చేయవచ్చు. ఈ ఎయిరోసాల్స్‌లో వాడే మందు మోతాదు చాలా తక్కువ కాబట్టి మందుల వల్ల వచ్చే దుష్ర్పభావాలు కూడా అరుదు.ఈ మందులు రెండు రకాలు. ఇవి వ్యాధిని నివారించే మందులు- ప్రివెంటర్స్‌, ఉపశమనం ఇచ్చే మందులు - రిలీవర్స్‌.

బెక్లమెథసోన్‌, బ్యుడెసోనైడ్‌, ఫ్లుటికసోన్‌, సైక్లో సెనైడ్‌, మొమెటజోన్‌ మొదటి రకానికి చెందినవి.సాల్బ్యుటమాల్‌, టెర్బ్యుటలిన్‌, సాల్మెటరాల్‌, ఫార్మెటరాల్‌ రెండవ రకానికి చెందినవి. వ్యాధి లక్షణాలు కొద్దిగా ఉన్నప్పుడు ఉపశమనమిచ్చే మందులు ఎక్కువగా ఉన్నప్పుడు వీటితో పాటు నివారించే మందులను కొన్ని వారాలు వరుసగా వాడాలి. రుతువులలో మార్పు ఉబ్బస వ్యాధికి కారణం అవుతుంది.దీన్ని సీజనల్‌ ఆస్తమా అంటారు. ఆ రుతువు మొదలవటానికన్నా ఒకటి, రెండు వారాలు ముందే ఇవి మొదలుపెట్టి కొన్ని వారాలు క్రమంగా వాడాలి.

వ్యాధి అదుపులోకి వచ్చిన తరువాత మందు పరిమాణము కొద్ది కొద్దిగా తగ్గిస్తూ అతి తక్కువ డోస్‌తో వ్యాధి అదుపులో ఉండేటట్లు చూసుకోవాలి. ఒక్కోసారి వ్యాధి తీవ్రరూపం దాల్చినవారికి నెబ్యులైజర్‌ ద్వారా ఈ మందులను ఇవ్వవచ్చు. వీటితో తగ్గకపోతే అమెనోఫిల్లిన్‌, డాక్సోపైలిన్‌, డెరిఫిలిన్‌, టెర్బ్యుటలిన్‌, స్టెరాయిడ్స్‌ ఇంజక్షన్‌ రూపంలో వైద్యులు ఇస్తుంటారు. అయితే వీరి శరీరంలో ఉండే ప్రాణవాయువు తగ్గకుండా ఆక్సిజన్‌ కూడా ఇవ్వాలి. నోటి మాత్రలు, ఇంజక్షన్ల కంటే కూడా వ్యాధిని ఇన్‌హేలర్స్‌ వల్ల కంట్రోల్‌ చేసుకుంటే మంచిది. చిన్న పిల్లల్లో కూడా మందులు వాడవచ్చు. ఇన్‌హేలర్స్‌ను సరిగా వాడగలిగిన వారికి డ్రై పౌడర్‌ ఇన్‌హేలర్స్‌ లేదా మీటర్డ్‌ డోస్‌ ఇన్‌హేలర్స్‌ ను స్పేసర్‌ ద్వారా ఇవ్వవచ్చు.అత్యవసర పరిస్థితుల్లో ఈ మందులేవీ పని చేయనప్పుడు ఔషధాలు, మెగ్నీషియం సల్ఫేట్‌, అడినలిన్‌, హీలియాక్స్‌ వంటివి వాడవచ్చు.

  • =============================
Visit my website --> Dr.Seshagirirao-MBBS

Friday, June 26, 2009

మయస్తీనియ గ్రేవిస్ ,Myasthenia Grevis



¶Áϧ”Á§VQÅ, [Á§VQŠ϶ÁÏ<¬W 4É£ç&[Ê ¥Vê4lÁÅQQÍ ¥AÅ1ÁŬXàm1ÁÆ ë¸É+¬` ¥AMŸê¥ÉÅr[Á™. ‚™ 0§uÔ¶VQ§ ±ÂdÅ ¶Ì[Á3¸ÁÅœÁÆ m1Áŧë&œÁ ϶Áϧ”Á§VQ[ÁÅ £Qaf [Á¡L§uŬLÅ৙. §uÏ϶Á¯Ï› ªu¶Ãà +϶ÁÏdç$, ¬Lí1Áŧë¡Zb œÁ§¸V ¥AƧud§ ¥AQ[Á ‚™ ¥A¬LÅ৙. 6§4ÁÅ¶Ê 0mm »dÍ ‚¥ANê[R ”ìX^R¸V ¡Lb¸Á›Ã3Âà§uÅ. [Á§VQ[Áŧ$ ϶Áϧ”Á§VQ϶ÁÅÏ ë¡L3§u¥AÅ1ÊÅê ¬L§¶ÊœVQ ¥Aê¥A¬Lá 4É£ç &[Á”Á§ ¥AQ[Á ƒ ¥Vê™l ¥A¬LÅ৙. ¥AÅ1ÁŬXàm1ÁÆ6§dÊ Ï¶Áϧ”Á§VQ £Qaf[ÁœÁ. ë¸É+¬` 6§dÊ Eë¥A¥ÉÅr[Á4Ám 6§uá§. 0m¶Ã ë¡L¬LÅàœÁ§ »ªÂ¥Aaj $¶ÃœÁ\QÅ Q*l¬LÅà[Vä§M. ¥Vê™lë¸Á¬LÅàQÍì · [Áŧ$ z¨ ªÂœÁ§ ¥Aŧ™¶Ã ¥Vê™l „4lÁÇ& 4V[Á§œÁd 64Ê œÁÿÓ±U§M QÏ϶Á¯Ï› §uaeœÁ§¸V ¥AƧuÅœÁŧ™. ¥AÅ1ÁŬXàm1ÁÆ ë¸É+¬` ë¡L4lV[Á QÏ϶Á¯Ï›§ ϶Áϧ”Á§VQ £Qaf[ÁœÁ. ¡Lm úʬZ ¶Ì0â £Qaf[ÁœÁ ¡Y§uŸÁÅœÁÆ, +ëªÂ§& E¬LÅ϶ÁÅÏ[Ê ¶Ì0â &bÿ £Q§ ¡Lô§O¶Í¥A”Á§ 6[Ê™ ƒ ¥Vê™lm ¸ÁÅbà§úÁ”Vm¶Ã „¡L1ÉƸÁ¡L”Ê ë¡L4lV[Á QÏ϶Á¯Ï›§. 3Â4lV§u›§¸V ϶ÁÏ[ÁŧɡLåQ ϶Áϧ”Á§VQÅ, öj¥A£lS¥V Q[ÁÅ ¡L<¶Ã§úÊ Ï¶Áϧ”Á§VQÅ, [Á¥AÅQd§, ¥AÆdSì”Ád§, +ŧ¸Ád§ ¥A§dà ¡L[ÁÅQÅ úÊ1ÁÅdSm¶Ã 4Íaj4Á¡L”Ê Ï¶Áϧ”Á§VQÅ ƒ ¥Vê™l ë¡L£lS¥Vm¶Ã QÍ[Á¥AôœV§M. '¶ÌÑ϶ÁÏÑ3Âb ªÂí¬L ¥Aê¥A¬Lá϶ÁÅÏ úɧ™[Á ϶Áϧ”Á§VQÅ, úÊœÁÅQ ϶Áϧ”Á§VQŠ϶ÁÆÏ”V ë¡L£lS+œÁ¥AÅ¥A¥AúÁÅÖ. ƒ ¥Vê™l ^[ÁéœÁ8 ë±Â¡Wà§$[Á4ÉrœÊ 4Vmm ϶Áϧ^É mdQR ¥AÅ1ÁŬXàm1ÁÆ 6§dS§uÅ. QS§£§RÛ ˆd\[R ¥AÅ1ÁŬXàm¶R ¬W§ë”Í¥RÅ ¥Vê™lQÍ m1Áŧë&œÁ ϶Áϧ”Á §VQÊ ¶V϶ÁÅϧ”V, 6m1Áŧë&œÁ ϶Áϧ”Á§VQŠ϶ÁÆÏ”V ƒ ¥Vê™l ë¡L£lS¥Vm¶Ã QÍ[Á¥AôœV§M. ¶V§u›SQŠ϶Áϧ”Á§VQ ¥Aê¥A¬Lá[ÁÅ úÉrœÁ[Áê§ úÊ1ÁÅ”Vm¶Ã [Á§VQ ¬L§¶ÊœÁ ¥Aê¥A¬Lá ¡Lm úʬLÅ৙. ƒ ¥Vê™lQÍ [V”X ¬L§¶ÊœVQŠ϶Áϧ”Á§VQ[ÁÅ ¬Lë϶ÁÏ¥Aŧ¸V úʧuŶͥAô. [ÁÆê§Í ¥AŬLÅÑê§R ^§Ï϶Á¯Ï [RQÍ ˆ§uå”Ã[Á QͱÂQ ¶V§u›§¸V ¬L§¶ÊœVQ϶ÁÅÏ 6”ÁÅ: ˆ§uå”ÁÅœÁŧ™. [V”X ¬L§¶ÊœVQÅ [Á§Vë¸VQ϶ÁÅÏ úʧuÅ϶ÁÅÏ[Áä ¡L_”ÁÅ ‡¬WdÃQR ¶Í<[R 6[Ê ¡L4V§u᧠+”ÁÅ 4ÁQ¥AôœÁŧ™. ‚™ ϶Áϧ”Á§V QQÍm b¬Y±ÂÛ§uì[ÁÅ úʧuÅ϶ÁÅÏm ϶Áϧ”Á§VQÅ ¬L§¶Í$§úÁ ”Vm¶Ã ¬Löj1ÁÅ¡L”ÁÅœÁŧ™. ¥AÅ1ÁŬXàm1ÁÆ ë¸É+¬` ¥Vê™lQÍ ë¡L&§uÏ϶Á¯Ï϶ÁÏ Ï¶ÁÏ›SQÅ œÁ1ÁƧÉr ‡¬WdÃQR ¶Ì<[R b¬Y±ÂÛ§uì[ÁÅ 6”Á:ÿ§úÁd¥ÉÆ, ¥AƧuÖd¥ÉÆ, QÊ4V 4É£ç E1ÁÅd¥ÉÆ úÊ3Âà§M. 0mœÍ ϶Áϧ”Á§u§ ¬L§¶Í$§úÁ¸Á<¸Ê ªu¶Ãàm ¶ÍQÍåœÁŧ™. QÏ϶Á¯Ï›SQÅ -- ƒ ¥Vê™lQÍ »0l[Á§QÍ „§”Ê 6mä ¥VQɧd¤ ϶Áϧ”Á§VQÅ ¥Vê™l ë¡L£lS¥Vm¶Ã QÍ[Á1ÊÅê 6¥A¶Vªu§ „§™. ϶ÁÏ®uvì, ϶ÁÏ[ÁŧɡLåQÅ, ¥AMŸ§, ¸Ì§œÁÅ ¥ÉM4Á QÉr[Á £lS¸VQQÍm ϶Áϧ”Á§VQÅ ‡Ï¶ÁÅÏÑ¥A¸V ë¡L£lS+œÁ¥AÅ ¥AôœV§M. ¥Vê™l aj§sVœÁÅà¸V ¥ÉM4ÁQ¥AôœÁŧ™. úVQS ¶Ê¬LÅQÍì ¥ÉMdÛ¥ÉM4Ád ϶ÁÏm¡W§úÊ QÏ϶Á¯Ï›§ ϶Áϧdà ϶Áϧ”Á§VQÍì ¡LdÅÛ œÁÿÓ ªu¶Ãà QÊ϶ÁÅϧ”V œÁ1ÁƧu¥A”Á§. ¶Ì§œÁ¥Aŧ™QÍ +ŧ¸ÁÅœÁŧdÊ ‚£ç§™, ¥AÆd ¬Lå«LÛœÁ[ÁÅ ¶ÍQÍå¥Ad§ ¥A§dà QÏ϶Á¯Ï›SQŠ϶ÁÏm¡W§úÁ ¥AúÁÅÖ. ¥Vê™l 6§4ÁbQÍ[ÁÆ '¶Ê ¥AÆ™b Eë¥AœÁœÍ „§”Á϶ÁϱU¥AúÁÅÖ. 0mQÍ ë¡L4lV[Á§¸V ϶ÁÏm¡W§úÊ QÏ϶Á¯Ï›§ ϶ÁÏ[ÁŧɡLåQÍì '϶ÁÏdöVm, §É§”ÁÅ ¶Vm ¥V<±U¥Ad§. úÁÆ¡Lô ¥AŬL϶ÁÏ £S§ud§ QÊ4V 4Áí§4Áí4ÁÇ«WÛ ¥A§dÃ+ ϶ÁÆÏ”V „§”Á ¥AúÁÅÖ. [Á”Á϶ÁÏQÍ mQ϶ÁÏ”Á „§”Á4ÁÅ. ¥AMŸ§QÍ öj¥A £lS¥VQÅ ¥AƧuÅœV§M. [Á¥AÅQd§, +ŧ¸Ád§ ϶ÁÏ«LÛ§¸V „§dS§M. ªÂí¬L ¥Ê¸Á§ ¡Y§uŸÁÅœÁŧ™. ¥Vê™lm Eë¥A§ úʬZ 6§ªÂQÅ ^QÅ£Å, [ÁÅê¥ÉÆm1ÁÆ, $¸ÁÅ®uì¥V¡Lô ¥A§dà ‚[R ¡YlÏ϶Á¯Ï[ÁÅì ¥Vê™lm Eë¥AœÁ§u§ úÊ3Âà§M. ^í§u§, ¥A”Á 4É£ç, ªÂ¤§u϶ÁÏ ëªu¥AÅ, ¥AÆ[Á¬W϶ÁÏ ¥A&à”à ¥A§dÃ+ ϶ÁÆÏ”V ƒ ¥Vê™lm Eë¥AœÁ§u§ úÊ3Âà§M. ¶Ì§œÁ¥Aŧ™ ¥AÅae ®uQ϶ÁÅÏ [ÉQQÍ ˆ4Í '϶ÁÏ ¬L¥AÅ1ÁŧQÍ ¶Vm, ¸Á§uç 4lV§u› ¬L¥AÅ1ÁŧQÍ ¶Vm, ë¡L¬L¥V[Á§œÁ§u ¬L¥AÅ1ÁŧQÍ ¶Vm ¥Vê™l QÏ϶Á¯Ï›SQÅ ‡Ï¶ÁÅÏÑ¥A¸V ϶ÁÏm¡W3Âà§M. 4ºÉr§V§M”R ë¸Á§™º úÁŧuÅ϶ÁÅÏ4Á[Á§QÍ ¥AƧuÅåQŠ϶ÁÆÏ”V ƒ¥Vê™l „4lÁÇ&m ¡Y§úÁÅœV§M. ¥V§œÁÅQÅ, +§ÊúÁ[VQÅ, 6& ¥ANëœVm¶Ã 4Vb E¬Z úÁ§uêQÅ, QÊ4V »öj§VQ ¥A§dà ¥Vdà ¥AQ[Á ±TdS«W1Áŧ œÁ§uŸÁÅ ˆ§uå”à ϶Áϧ”Á§VQÅ £Qaf[Á§¸V œÁ1ÁƧu ¥AôœV§M. ‡¥Ab¶Ã ¥A¬LÅ৙? ƒ ¥Vê™l ‡¥AbQÍ[Ér[V ϶ÁÏm¡W§úÁ¥AúÁÅÖ. ‡Ï¶ÁÅÏÑ ¥A¸V z¨ [Áŧ$ ©¨ ˆ®uì ¥AÅ4lÁê ¥A1ÁŬLÅ\ „§”Ê ¥AÅae®uQÍì ϶ÁÏm¡W¬LÅà§dŧ™. ‡QS ¸ÁÅbà3Âà§uÅ? QÏ϶Á¯Ï›SQÅ 6¬Lå«LÛ§¸V „§”Ád§œÍ ¥Vê™lm ¸ÁÅbৠúÁ”Á§QÍ ^S¡Lê§ ^§uŸÁÅœÁÅ[Áä™. §Íÿ ‚&¥AÇœVàmä œÉQŬLŶͥA”Á§, ªÂ¤§u϶ÁÏ $öjäQ[ÁÅ, [V”X ¥Aê¥A¬Lá϶ÁÅÏ úɧ™[Á $öjäQ[ÁÅ ¡L¤¶Ã¯§úÁ”Á§ 4Ví§V ¥Vê™l¶Ã ¬L§£§™l§$[Á ¥AMŸê¥ÉÅr[Á »4lV§VQÅ Q*l3Âà§M. úÁÆ¡Lô 4É£ç &[Á϶ÁÅϧ”V ϶Áϧdà ϶Áϧ”Á§VQÅ ªu¶Ãàm ¶ÍQÍå¥Ad§ ^bÿœÊ ƒ ¥Vê™l ¸ÁÅb§$ ë¡L4lV[Á§¸V »QÍ$§úV<\ „§dŧ™. ƒ ¥Vê™lm ¸ÁÅbà§úÁ”Vm¶Ã 1ÁƧdãS”X dɬLÅÛ £S¸V „¡L϶ÁÏb¬LÅ৙. ¥Vê™l ¡X”ÃœÁÅQÍì û¨ ªÂœÁ§ ¥Aŧ™¶Ã ‚™ ±Â%dÃ¥R ¥A¬LÅ৙. ¬W.dÃ. 3ÂÑ[R 6[Ê™ 4ºÉr¥AŬ` ë¸Á§™º ¡Y§uŸÁÅ4ÁQ[ÁŠ϶ÁÏm ¡YdÛ”Vm¶Ã „¡L϶ÁÏb¬LÅ৙. ¬LÆúÁ[ÁQÅ ƒ ¥Vê™lQÍ §ÍO ¸Á”ÃúÊ ¶Ì0â ϶Áϧ”Á§VQ ªu¶Ãà3Â¥AÅ §VáêQÅ œÁ¸ÁÅÓœÁŧdS§M ϶ÁÏ[ÁÅ϶ÁÏ ¥AMŸê¥ÉÅr[Á ¡L[ÁÅQ[ÁÅ „4Á1Áŧ úʬLŶͥV<. ϶ÁÆϧuÅÖ[Ê 6¥A¶Vªu§ „[Áä ¡L_”ÁÅ mQ£”Á϶ÁÆÏ”Á4ÁÅ. ‡Ï¶ÁÅÏÑ¥A ¡L[ÁÅQ[ÁÅ œÁ϶ÁÅÏÑ¥A ¬L¥AÅ1ÁÆQÍì úÊ1ÁÅ϶ÁÆÏ”Á4ÁÅ. ϶Áϧdà ϶Áϧ”Á§VQÅ £Qaf[Á¡L”Á϶ÁÅϧ”V úÁƬLŶͥV<. +ŧuÅ+ÅdÅì ¸Ì<¡Z ¶V§œÁÅQ[ÁÅ úÁÆ”Á϶ÁÆÏ”Á4ÁÅ. '&à®uì[ÁÅ œÁÿÓ§úÁŶͥV<. ¥Ér§uQR ‚[R¡YlÏ϶Á¯Ï[ÁÅì, §uÅœÁÅ ë϶ÁÏ¥AŧQÍ œÊ”VQÅ, ¸Á§uç 4lV§u›, ¥Vê™l m§Í4lÁ϶ÁÏ dĶVQÅ ¥A§dÃ+ ƒ ¥Vê™l „4lÁÇ&m ¡Y§úÁÅ œV§M ϶ÁÏ[ÁÅ϶ÁÏ ^Së¸ÁœÁà ¡L”V<. ƒ ¥Vê™lë¸Á¬LÅàQÅ ¥AÅœÁÅà ¥Aŧ4ÁÅQ +«L1ÁŧQÍ úVQS ^Së¸ÁœÁà¸V ¥Aê¥Aajb§úV<. ªuë¬Là $¶ÃœÁ\Q ¬L¥AÅ1ÁŧQÍ ‚úÊÖ ^[Á§uQR ‡[Á¬Xá«W1ÁÆ, QÊ4V ¥AÅ%QR bQS¶ÉاdR\ ¥AQ[Á ϶Áϧ”Á§VQÅ ¥AÅb§œÁ ”XQS ¡L”ÁœV§M. ƒ ¥Vê™lë¸Á¬LÅàQÅ ¥AM§4ÁŸV[Ê œÁ¥AÅ ¥Vê™l ¸ÁÅb§$ ªuë¬Là$¶ÃœÁ\ úÊ1ÁÅ£Í1ÊÅ ¥Ér4ÁÅê”öà úÉ¡Lå”Á§ 6¥A¬L§u§

బహిష్ట లో నొప్పి , Dysmenorrhoea


స్త్రీ లలో బహిష్ట సమయం లో నొప్పి రావడాన్ని డిస్మెనోరియా (పెయిన్ ఫుల్ మెన్సెస్) అంటారు . సుమారు 50 శాతం మంది స్త్రీలు బహిష్ట సమయం లో నొప్పి తో బాధపడుతుంటారు . యుక్త వయస్సు అంటే 18 సం . నుండి 24 సం. వయసు వరకు బహిష్ట సమయం లో నొప్పితీవ్రత ఎక్కువగా ఉంటుంది . వయసు పెరుగుతున్న కొద్దీ , వివాహానంతరం నొప్పి తీవ్రత తగ్గుతుంది .


ఆడపిల్లలకు రుతుక్రమం సాధారణంగా 11 నుండి 14 సంవత్సరాల మధ్య వయసులో ప్రారంభమవుతుంది. అయితే మొదట్లో ఇవి అంత క్రమబద్ధంగా రాకపోవచ్చు. 18 సంవత్సరాల వయస్సుకు చేరుకునేసరికి చాలావరకూ క్రమబద్ధత సంతరించుకుంటాయి. అయితే తిరిగి 45-50 సంవత్సరాల వయస్సులో - అనగా ముట్లుడిగిపోయే దశలో ఇవి క్రమబద్ధంగా రావు.

రుతుచక్రం సాధారణంగా 28 రోజులకు ఒకసారి పునరావృతమవుతుంటుంది. రుతుస్రావం 3 రోజుల నుండి 7 రోజులపాటు కన్పిస్తుంది. జీవకార్యాలన్నింటినీ మనస్సు, మెదడు, హార్మోను గ్రంధులు, అవయవాలు ప్రభావితం చేస్తుంటాయి. వీటన్నింటి సమన్వయ కార్యక్రమమే జీవితం అన్న విషయం గమనార్హం. ఈ బాటలోనే రుతుక్రమాన్నీ, రుతుస్రావాలనూ కూడా- మనసు, మెదడులోని హైపోథాలమస్‌, పిట్యూటరీ గ్రంథి, అండాశయంలో ఉత్పత్తయ్యే ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టీరాన్‌ హార్మోన్లు, గర్భసంచిలో ఉత్పత్తి అయ్యే ప్రోస్టాగ్లాండిన్‌లు కలిసికట్టుగా ప్రభావితం చేస్తుంటాయి.

ముఖ్యంగా మానసిక ఒత్తిళ్ళు హార్మోను వ్యవస్థపై బలమైన ప్రభావం చూపి, రుతుచక్రాలు, రుతుస్రావాలను ప్రభావితం చేస్తుంటాయి. ఒక్కమాటలో రుతుస్రావాలు స్త్రీల మానసిక స్థితికి అద్దంపడుతుంటాయని చెప్పుకోవచ్చు.

బహిష్టు సమయంలో నొప్పిని 'డిస్మెనోరియా' అంటారు. ఈ రుతుక్రమ బాధలకు గర్భకోశం లోపలి పొరలలో ఉత్పత్తి అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్‌ కారణంగా గుర్తించడం జరిగింది. గర్భకోశ కండర సంకోచాలకు ఈ రసాయనాలు సాయపడతాయి. చాలావరకూ ఈ రసాయనాలు అధికంగా ఉత్పత్తిగావటం వల్లనే బహిష్టులలో నొప్పులు, బాధలు కన్పిస్తుంటాయి.

వయస్సు మీరిన కొద్దీ ఈ బాధలు తగ్గుతుంటాయి. గర్భకోశ కండరాల సంకోచాల్లో సమన్వయం మెరుగుపడడం మూలంగా నొప్పులు తగ్గవచ్చు. అలాగే గర్భకోశ ముఖద్వారం (సర్విక్స్‌) పెద్దదిగా మారి, తేలికగా రక్తం బయటపడుతుండటం వల్ల కూడా నొప్పులు తగ్గుతుండవచ్చు.

బహిష్టు నొప్పులు ఎండోమెట్రియోసిస్‌, ఫైబ్రాయిడ్స్‌ వంటి వ్యాధుల్లో కూడా కన్పిస్తాయి. కారణం నిర్ధారణ కోసం వైద్యులను సంప్రదించడం సముచితం.

రకాలు : డిస్మెనోరియను ప్రధానం గా రెండు రకాలు గా చెప్పవచ్చును. 1 .ప్రైమరీ, 2. సెకండరీ .
  • ప్రైమరీదిస్మేనోరియ-- యుక్త వయస్సులోని స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది . పొత్తికడుపు లో తీవ్రమైన నొప్పి కాస్తుంది ... దీనికి హార్మోనుల అసమతుల్యత కారణం .
  • సెకండరీదిస్మేనోరియ-- వయస్సు మీరిన స్త్రీ లలో ఎక్కువగా కనిపిస్తుంది ... దీనికి " పెల్విక్ ఇన్ఫెక్షన్ , గర్భాశయ కంతులు ఉండటం కారణం .

ముఖ్య కారణాలు :--
  • హార్మోనుల అసమతుల్యత ,
  • పెల్విక్ ఇన్ఫెక్షన్ ,
  • గర్భాశయ కంతులు (fibroids) ,
  • గర్భాశయ ముఖద్వారం వంగి ఉండటం , లేదా ఇరుకుగా ఉండటం ,
  • ఓవరియన్ సిస్థులు (Overian Cysts),
నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు
  • హార్మోనుల సమతుల్యం కాపాడడానికి పౌస్తికహారము తీసుకోవాలి ... మొలకెత్తిన విత్తనాలు , పలు ,పండ్లుఆకుకూరలు తీసుకోవాలి .
  • ఆధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికు ప్రయత్నించాలి ... ప్రతిరోజూ యోగ ,వ్యాయామకు చేయాలి.
  • మానసిక వత్తిడి లేకుండా చూసుకోవాలి ... ధ్యానం(మనస్సు ను అదుపు ) చేయాలి .
నొప్పి తీవ్రత , రక్తస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించి సలహా తెసుకోవాలి .
ప్రధమ చికిస్త :
  • సొంతం గా హాట్ వాటర్ బాగ్ పొత్తి కడుపు పైన పెట్టిన నొప్పి తగ్గును .
  • ఏరోబిక్ వ్యాయామము రోజు చేయడం వలన నొప్పి రాకుండా పోవును .
నొప్పి తగ్గడానికి మందులు :
  • Dysmen tabs . ఉదయం , సాయంత్రం .. మెన్సెస్ అయిన వెంటనే 2-3 రోజులు తెసుకోవాలి,
  • oral contraceptives :-- choice tabs . రెగులర్గా 3-4 cycles (-4 మాసాలు) వాడాలి . ovulation stop చేయడం, prostaglandins level తగ్గిండం వలన క్రామ్ప్స్ తగ్గుతాయి .
  • secondary dysmenorrhoea :లో కారణాన్ని బట్టి మందులు వాడాలి , అవసరమైతే D&C చేయించుకోవాలి.
మంచి డాక్టర్ ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది .

  • =====================================
డా.శేషగిరిరావు వందన

దంతాల చిగుళ్ళు వాపు , Gingivitis


చిగుళ్ళు వాపునకు గురి కావడాన్ని వైద్య పరిభాషలో జింజివైటిస్ అంటారు . బాక్టీరియా కారణం గా చిగుళ్ళు దెబ్బ తనడం ద్వారా ఈ వ్యాధి ఏర్పడుతుంది .
చిగుళ్ళకు దంతాలకు మధ్య ఉండే సన్నని ఖాళీ స్థలాల్లో ఆహారపు తునకలు పేరుకు పోవడం , దంతాలపై పాచి (Tartar )ఏర్పడటం ద్వార అక్కడ బాక్టీరియా చేరుతుంది . దంతాలపైన సందుల్లో నిలువ ఉండే పదార్దాలు అతి సుక్ష్మమైన పరిమాణం లో ఉన్నప్పటి కీ వాటిలోకి బాక్టీరియా చేరి రసాయనాలను , విషపదర్దాలను ఉత్పత్తి చేస్తాయి ... ఫలితం గా అ దంతాల చుట్టూ ఉన చిగురుభాగం ఎర్రగా కండి , వాపు ఏర్పడుతుంది . ఈ స్థితిని 'ఇన్ఫ్లమేషన్ 'అని వ్యవహరిస్తారు . ఈ ఇంఫమేషన్ దీర్ఘకాలం పటు కొనసాగితే దవడ ఎముక దెబ్బతిని దంతాలు వదులు గా తయారై వుడిపోయే ప్రమాదం ఉంది. తరువాత " నేక్రోతిజిన్ అల్సిరేటివ్ జింజివైటిస్ "మారే ప్రమాదం ఉంది . కొంతకాలనికు " Peridontitis " (దంతాల చుట్టూ దంతాలకు ఆధారం గా ఉండే కణజాలం (peridontium) - వ్యాధిగ్రస్తం అయి పళ్ళు వుడిపోతాయి .

చిగుళ్ళ వ్యాధి లక్షణాలు : (Symptoms)
  • నోటినుండి దుర్వాసన ,
  • చిగుళ్ళ నొప్పి,
  • చిగుళ్ళ నుండి రక్తం కారడం ,
  • పళ్ళు వుడిపోవడం ,
చిగుళ్ళ వ్యాధికి దోహదం చేసే అంశాలు :
  • గర్భధారణ ,
  • మదుమేహం ,
  • ఎక్కువకాలం కొన్ని మందులు వాడడం - ఉదా: సంతాన నిరోధక మాత్రలు ,రక్తపోటు తగ్గించే కొన్ని మాత్రలు ,
  • పౌస్తికహర లోపము ,
  • దంతాల శుభ్రం చేసుకోవడం లో అవగాహనా లోపము ,
ప్రధమ చికిస్థ :
  • దంతాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం ,
  • దంత వైద్యుల తో దంతాల పైన ఏర్పడిన పాచిని తొలగించుకోవడం (స్కేలింగ్)
  • భోజనం తరువాత నోరు బాగా కడుక్కోవాలి. రాత్రి పడుకునే ముందు .. దంత దావం చేస్తే మంచిది.
  • మౌత్ వాష్ లోషన్ తో నోరుని పుక్కలించాలి .
  • విటమిన్ సి .ఉన్నా ఆహారము గాని , మాత్రలు గాని తీసుకోవాలి .
వాడవలసిన మందులు --
  • tab. Ciprodex-TZ మాత్రలు పెద్దవరికైతే రోజుకి రెండు -- 5 రోజులు వాడాలి.
  • tab. Becozyme C forte .. రోజుకి రెండు - 10 రోజులు వాడాలి.
  • Betadin mouth wash -- రెండు పూటలా పుక్కలించాలి ,
  • ఎవైనా మాత్రలు ముందుగా వాడుతున్నట్లయితే డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోవాలి.
  • 10 రోజుల్లో తగ్గక పొతే దంత వైద్యుని కలవాలి .

పెరియోడాంటైటిస్‌
దంతాలకు ఆధారంగా దంతాల చుట్టూ ఉండే కణజాలం (పెరియోడాం టియమ్‌) వ్యాధిగ్రస్తం కావడాన్ని పెరియోడాంటైటిస్‌ అంటారు. ఈ వ్యాధిని గతంలో పయోరియా ఆల్వియోలారిస్‌ అనేవారు. కొన్ని రకాల ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులు కలిసికట్టుగా దంతాల చుట్టూ ఉండే కణజాలాన్ని నాశనం చేయడం ఆధారంగా దీనిని పయోరియా ఆల్వియోలారిస్‌ అనేవారు.

పెరియోడాంటైటిస్‌లో దంతం అమరిఉన్న ఎముక క్రమంగా దెబ్బ తింటూ, దంతం వదులుగా కావడానికి, తగిన చికిత్స తీసుకోని పక్షంలో దంతం ఊడిపోవడానికి కారణమవుతుంది పెరియోడాంటైటిస్‌ దంతాలను అతుక్కుని పెరిగే బాక్టీరియా కారణంగా సోకుతుంది. ఈ వ్యాధి అనేకమందిలో కనిపిస్తుం టుంది. దంతాల చుట్టుప్రక్కల భాగాలను పరీక్షించడం ద్వారానూ, ఎక్స్‌రేల ద్వారానూ దంతవైద్యులు ఈ సమస్యను నిర్ధారిస్తారు.

పరిష్కారం

చిగుళ్ల వ్యాధులు, పెరియోడాంటైటిస్‌ వంటి సమస్యలను సరైన సమయంలో కనుగొని చికిత్స తీసుకోని పక్షంలో దంత క్షయం, దంతాలు ఊడిపోవడం వంటి ఇక్కట్లను ఎదుర్కొనాల్సి వస్తుంది. దంతాల చుట్టూ చేరే బాక్టీరియాను తొలగించడానికి ప్రస్తుతం అందు బాటులోకి వచ్చిన నూతన చికిత్సా విధానం ఎయిర్‌ఫ్లో విధానం. దీనిలో ఒక సాధనాన్ని చికిత్స చేయాల్సిన భాగంలోకి అమర్చి దంతాలపై పేరుకున్న పాచి వంటి వాటిని స్కేలింగ్‌ పద్ధతిలో శుభ్రం చేస్తారు. తరువాత అతి తక్కువ ఒత్తిడితో గాలిని, నీటిని, శుభ్రం చేయడానికి ఉపయోగించే ఔషధాన్ని పంపు తారు. ఈ సాధనం ద్వారా దంతాలను శుభ్రం చేయడమే కాకుండా, చిగుళ్లను మెత్తగా మసాజ్‌ చేయడం కూడా జరుగుతుంది. ఈ ప్రక్రియ దంత సంరక్షణలో మరింత ఆశావహ ఫలితాలను ఇస్తుంది.

Updates :


చిగుళ్లవ్యాధి.. చేపనూనె రక్ష
వాపుతో పాటు తీవ్రమైన నొప్పితో వేధించే చిగుళ్లవ్యాధి బారిన పడకూడదని కోరుకుంటున్నారా? అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపల వంటివి తీసుకోండి. ఎందుకంటే ఇవి తరచుగా తీసుకుంటున్నవారిలో చిగుళ్లవ్యాధి వచ్చే అవకాశం 23-30 శాతం తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ యాసిడ్లలో ముఖ్యంగా డీహెచ్‌ఏ, ఈపీఏ చిగుళ్లవ్యాధిని సమర్థంగా అడ్డుకుంటున్నాయని తేలింది. చేపల్లో సార్త్డెన్స్‌, మాకెరెల్‌, స్వార్డ్‌ఫిష్‌లతో పాటు అవిసె గింజలు (ఫ్లాక్స్‌ సీడ్స్‌), వాల్‌నట్స్‌ల్లోనూ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి.

50-65 వయసువారిలో సుమారు 11 శాతం మంది ఈ చిగుళ్లవ్యాధి బారిన పడుతున్నారని అంచనా. ఇక 75 ఏళ్లు పైబడినవారిలోనైతే 20 శాతం మందికి పైగా దీంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఈ చిగుళ్లవ్యాధి రావటానికి కారణమేంటో తెలుసా? చిగుళ్ల చుట్టూ బ్యాక్టీరియా పేరుకుపోవటమే. దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే క్రమంగా చిగుళ్ల కణజాలం తగ్గిపోయి దంతం మధ్య ఖాళీ ఏర్పడుతుంది. దీంతో దంతానికి అవసరమైన దన్ను లేకుండాపోయి బలహీనపడుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే దీని నుంచి కాపాడుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. అయితే కచ్చితంగా ఎంత మొత్తంలో చేపనూనె తీసుకోవాల్సి ఉంటుందనేది మాత్రం వివరించలేదు. కానీ వారానికి రెండుసార్లు చేపలను తినటం ఒక్క చిగుళ్ల వ్యాధికే కాదు.. మొత్తం ఆరోగ్యానికీ మేలు చేస్తుందని ఆరోగ్య సంస్థలు నిర్దేశిస్తున్నాయి. ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు.. గుండెలయ తప్పటం, గుండెపోటు, పక్షవాతం వంటివి రాకుండా చూస్తాయనీ నిపుణులు ఎప్పట్నుంచో చెబుతున్నారు కూడా.

  • =========================
visit my website : Dr.Seshagirirao.com

Tuesday, June 23, 2009

పాదాలు ఎందుకు వాస్తాయి ?,Why do we get edema feet?

=====================================================

శారీరక కణజాలాల్లో ద్రవాంశము సంచితమవడం వల్ల వాపు తయారవుతుంది . వాపు వలన శరీరం బరువు పెరుగుతుంది . ఈ లక్షణాలు కాళ్ళు , పదాలలో ఎక్కువగా కనిపిస్తుంది . అయితే ఉదరభాగం , నడుము , మోచేతులు , ముఖం లో కుడా వాపు కనిపించవచ్చును ... వాపు మరి ఎక్కువగా ఉన్నప్పుడు ఆయాసం రావచ్చును . ఉపిరి తిత్తులలో నీరు చేరి ప్రాణవాయువు మార్పిడి అడ్డుకోవడం కుడా జరుగుతుంది . స్త్రీ పురుషులలో ఇది కనిపించినా ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది .. ఎందుకంటే వాళ్ళలో వచ్చే హార్మోణుల హెచ్చుతగ్గుల వల్ల .

మూత్రపిండాలు శరీరం లోని అదనపు నీటిని , సోడియం అనే పదార్దాన్ని సమర్ధవంతం గా బహిర్గత పర్చలేనప్పుడు వాపు జనిస్తుంది . మూత్రపిండాల వైఫల్యం వంటి వ్యాదులలో ఇలా జరుగుతుంది . మూత్ర పిండాలు వ్యాధిగ్రస్తమవడం వల్ల రక్తం లోని ప్రోటీన్ ముఖ్యం గా 'ఆల్బుమిన్ ' మూత్రం ద్వార అధికం గా తప్పించుకుని పోతుంది .... దాని మూలంగా రక్తంలో ఆల్బుమిన్ గణనీయం గా తగ్గిపోయి ,రక్తం లోని ద్రవంశం పలుచబడి రక్తనాల గోడలనుంచి నీరు కణజాలం మధ్యకు చేరుతుంది . .. దీనితో వాపు వస్తుంది.

కొన్ని వ్యాదులలో ప్రత్యెక లక్షణం గా వాపు కనిపిస్తుంది , కారణాలు --

  • గుండె రక్తాన్ని తోడే శక్తిని కోల్పోయినపుడు ,
  • కాలేయ వ్యాధులు బాగా ముడురినప్పుడు ,
  • శరీరం లో ప్రోటీన్ పదార్ధము తగ్గిపోయినపుడు , రక్తహీనత ఉన్నవారిలో ,
  • మూత్ర పిండాలు వ్యాదిగ్రస్తమైనపుడు ,
  • బాగా ముదిరిన పాండురోగము (gross Anaemia),
  • కాలేయం వ్యాది గ్రస్తమైనపుడు (సిర్రోసిస్ లివర్ )-పొట్టలో నీరు చేరుతుంది ,
  • ఊబకాయము ఉన్నవారు ఎక్కువసమయం నిల్చోని పనిచేస్తే కాళ్ళు వాపులు వస్తాయి(హైపోస్టాటిక్ ఎడీమా అంటారు)
  • రక్తపోటు ఎక్కువగా ఎక్కువకాలము ఉన్నవారిలోనూ కాళ్లు వాపు వస్తుంది .
  • థైరాయిడ్ తక్కువగా పనిచేయడం వల్ల (హైపో థైరాయిడ్) శరీమంతా వాపు కనిపిస్తుంది ,
  • బెరి బెరి అనే వ్యాదిలోను శరీరంతా నీరు చేరుతుంది .-- ఇద్ బి1 విటమిన్‌ లోపము వల్ల వస్తుంది ,
ఇతర కారణాలు :
Eating a poor diet high in salt and carbohydrates
Taking birth control or hormone replacement therapy pills
Pregnancy
PMS
Sodium retention
Muscle injury
Varicose veins
History of phlebitis
Allergic reactions
Preeclampsia
Neuromuscular disorders
Trauma
Laxative abuse
Diuretics abuse
Drug abuse

వాపు అనేది కేవలం కాలు , చెయ్యి వంటి ఏదో ఒక భాగానికే పరిమితమైతే దానిని స్థానిక సమస్యల కారణం గా భావించాలి ,ఉదా : సిరల్లోని రక్తం లో రక్తపు గడ్డలు తయారై రక్త ప్రవాహానికి అడ్డుపడటం , స్థానికంగా రక్తనాళాలకు దెబ్బ తగలడం ,ఫైలేరియా వంటి సందర్భాలలో వాపు శరీరం లో ఒక భాగంలోనే కనిపిస్తుంది , మూత్రపిండాలు, కాలేయం , గుండె సమస్యలలో వాపు శరీరము ఇరువైపులా సరిసమానము గా కనిపిస్తుంది ,.
పాదాలలో ముందుగా నీరు చేరుతున్నట్లైతె --- గుండె లోపాలు ఉన్నట్లు భావించాలి ,
ముఖం ముందుగా ముఖ్యము గా ఉదయం ఉబ్బరిస్తే మూత్రపిండాలు లోవ్యాదులున్నట్లు గా భావించాలి ,
కడుపులో నీరు చేరితే లివరు (కాలేయము )చెడిపోతున్నాదని గుర్తించాలి .

విశ్లేషణ , పరీక్షలు :

వ్యాధిగ్రస్తుల కాళ్ళ మీద తయారైన వాపునుబట్టి సమస్య తీవ్రతను అంచనా వేయవచ్చును. చర్మాన్ని వేలితో నొక్కి చూడాలి ... గుంట పడితే అదనపు నీరు చేరినలు అర్ధం . మూత్రపిండాలు , కాలేయం , గుండె వంటి అవయవాలు వ్యాధిగ్రస్త మైతే కొన్ని లేబరిటరీ పరేక్షలు చేసి .. ఉదా. నీరుడు పరేక్ష , రక్తం పరేక్ష , ఛాతీ ఎక్షురే , ఎకో కార్డియోగ్రాం వంటి పరేక్షలు అవరమవుతాయి.

కాళ్ళు వాపు వచ్చిన వెంటనే మంచి డాక్టర్ ని కలిసి వైద్యం తీసుకోవాలి .
ప్రధమ చికిత్స : (ఫస్ట్ ఎయిడ్):
  • మంచి మాంసకృత్తుల తో కూడుకున్న ఆహారము తీసుకోవాలి,
  • పొట్టపురుగుల మందు -- albendal tab ఒకటి ఉదయం పరగడుపున తీసుకుంటే మంచిది.
  • తాత్కాలికం గా వాపు తగ్గడానికి -- tab. Lasix , ఒక మాత్ర చొప్పున్న 4-5 daysa తీసుకోవాలి,
  • పడుకునే టపుడు కాళ్ళ వైపు ఎత్తు గా ఉన్నా పరుపు పై పాడుకోవాలి .. కాళ్ళు వాపులు తగ్గుతాయి .


Monday, June 22, 2009

వ్యాకులత , Depression


  • వ్యాకులత లేదా డిప్రెషన్ మానసిక తుగ్మతల లో ముందుగా చెప్పుకోవలసిన వ్యాది . ఈ వ్యాధి కి గురి అయ్యే వారిసంఖ్యా చాల ఎక్కువ . మనిషి మానసిక స్థాయిల్లో కొన్ని ప్రత్యెక లక్షణాల తో కూడి సంభవించే వ్యాధి " డిప్రషన్ " . డిప్రషన్ కి లోనయిన వ్యక్తులు దైనందిన జీవితం లో ఎ పనిని సమర్ధవంతంగా నిర్వహించలేరు .
కొన్ని ప్రత్యెక కారణాల వలన కలిగే
  • దు:ఖము ,
  • దురద్రుస్థము ,
  • నైరాశ్యం ,
  • అమితం గా ప్రేమించే వ్యక్తిని కోల్పోవడం ,
వ్యాకులపడటానికి అనేక కారణాలున్నాయి. వాటిలో ప్రధానమైనవి -
  • ఆరోగ్య సమస్యలు,
  • పరీక్షలలో ఫెయిల్‌ కావడం,
  • ఆత్మీయులు మృతి చెందడం,
  • ఆర్థిక ఇబ్బందులు మొదలైనవి.
వంటి సంఘటనలు మనిషిని వ్యాకులతకు లోను చేస్తాయి . ఇటువంటి సంఘటనలు ప్రతి వ్యక్తీ జీవితంలో ఎప్పుడోఒకసారి అనుభవిస్తూనే ఉంటాడు . అనటువంటి సందర్భాలలో ఆవేదన చెందడం సహజమే .
  • ఎ ఒక్కరి జేవితమూ ఎల్లప్పుడూ ఆనందదాయకం గా ఉండాలను కోవడం పొరపాటు . విచారము , దిగులు కలుగని వ్యక్తులు సమాజం లో ఉండకపోవచ్చు . మససు దిగులుగా ఉన్నంత మాత్రాన . సంతోషం లేనంత మాత్రాన ఆ వ్యక్తీ డిప్రెషన్ కి లోనయ్యాడని భావించ కూడదు .
కారణాలు :
  • డిప్రెసన్ అనేది వంశపారంపర్యం గా వచ్చే జబ్బు . డిప్రెషన్ కు కారణమయ్యే కారణాలు మానసికమైనవి మాత్రమే కానవసరం లేదు . ఇన్ఫెక్షన్ , ఫ్లూ . తదితర వైరస్ వ్యాధులు మొదలైనవి కుడా తాత్కాలికంగా డిప్రెషన్ కి కారణమవుతుంటాయి . డిప్రెషన్ కు లోనయే నైజం ఉన్న వ్యక్తులు కు ఆత్మన్యూనతా భావం ఎప్పుడు పీడిస్తూ ఉంటుంది . వీరిలో నిరాశ అత్యధికంగా ఉంటుంది . ఏ విషయాల పై ఆసక్తి ఉండదు . డిప్రెషన్ లక్షణాలు అందరిలొనూ ఒకే మదేరిగా ఉండవు . కొంత మందిలో నిద్ర తక్కువైతే , మరికొంతమందిలో నిద్ర ఎక్కువగా ఉంటుంది . కొందరికి ఆకలి ఎక్కువైతే ... మరి కొందరికి ఆకలే ఉండదు . మానియాడిప్రెషన్ అనే మరో రకం డిప్రెషన్ కి గురైన వారికీ 'విపరీతమైన ' ఆవేశం ఉంటుంది . వీరు కొంతసేపు విపరీతంగాకృంగిపోయి ఉంటారు ... మరికొంతసేపు ఏంతో ఆనందం గా కనిపిస్తారు .
డిప్రెషన్ కి గురైన వ్యక్తుల్లో కనిపించే మరొక తీవ్ర పరిణామం " ఆత్మహత్యా తలంపు " ... జీవతం వృదా అనే ఆలోచన వీరి మదిలో అధికంగా ఉంటుది . ఎవ్వనం దశలో డిప్రెషన్ కు గురైన వ్యక్తులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు . డిప్రెషన్ గురైన వ్యక్తులకు మానసిక వైద్య నిపులతో చికిత్స తీసుకోవడం మంచిది .

కొన్ని లక్షణాలు :
  • నిద్రపట్టకపోవడం ,
  • భయము ,
  • ఏకాంతజీవనము ,
  • మానసిక అస్థిరత ,
  • అలసట ,
  • అనాసక్తి ,
  • విసుగు ,
  • కోపము ,
  • ఆలోచించలేకపోవడం ,
  • బరువు తగ్గడం ,
  • జీవితము వ్యర్ధమనే భావన ,
  • రోజంతా విచారముగా కనిపించడం ,
  • చనిపోవాలనిపించడము ,

  • చికిత్స
భావనల వ్యక్తీకరణ: డిప్రెషన్‌కు గురైన వ్యక్తి తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో తన భావనలను పంచుకోవాలి. స్వల్ప స్థాయి డిప్రెషన్‌ కేసులలో ఈ విధమైన చర్య ఉపయుక్తంగా ఉంటుంది. ఉదాహరణకు - వివాహ బంధానికి సంబంధించిన సమస్యల వలన డిప్రెషన్‌కు గురైతే కౌన్సెలింగ్‌ విధానం ద్వారా సమస్యను పరిష్కరించి, డిప్రెషన్‌నుంచి బైటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది.
మందులు : డిప్రెషన్‌కు గురైన రోగులకు యాంటి డిప్రెసెంట్‌ ఔషధాల ద్వారా చికిత్స చేస్తారు. ఈ ఔషధాలు సురక్షితమైనవి. ఎంతో శక్తివంతంగా పని చేస్తాయి. ఈ ఔషధాలకు అలవాటుపడటం జరుగదు. వాటి వలన దుష్ఫలితాలు సంభవించవు. దైనందిన కార్యకలాపాల నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలిగించవు.

అయితే, ఈ మందులను ఇతర మందు లతో కలిపి తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. కనుక వీటినివాడవలసి వచ్చినప్పుడు వైద్యపర్యవేక్షణలో ఉపయోగించడం మంచిది.
డిప్రెషన్‌కు గురైన వ్యక్తులు సాధారణ చికిత్సా ప్రక్రియలకు స్పందించని సమయంలో కొన్ని ప్రత్యేక చికిత్సలవసరం అవుతాయి. ఇటువంటి వారిని సైకియాట్రిస్టుల వద్దకు చికిత్సకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సైకియాట్రిస్టుల వద్దకు తీసుకువెళ్లినంత మాత్రం చేత వారిని 'పిచ్చివాళ్లుగా జమకట్టాల్సిన అవసరం లేదు.

స్వయం సహాయం
డిప్రెషన్‌కు గురైన వారు తమకు తాము ఏ సహాయం చేసుకోగలుగుతారనే అంశాన్ని కూడా పరిశీలిద్దాం.
నిశ్శబ్దంగా ఉండవద్దు, ఒక వ్యక్తి డిప్రెషన్‌కు గురి కావడమనేది చాలా నెమ్మదిగా సాగుతున్నప్పుడు ఆ వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పులను అతడి/ఆమె కుటుంబ సభ్యులు కూడా దానిని గుర్తించలేకపోవచ్చు. అటువంటి సమయాల్లో ఆ వ్యక్తి మౌనం వీడి, తన భావోద్వేగాలను వివరించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఉపయుక్తమైన పనులు చేయడం : డిప్రెషన్‌నుంచి బైటపడటానికి శరీరానికి, మనస్సుకు ఉపయోగకరంగా ఉండే కొన్ని రకాల చర్యలు చేపట్టవచ్చు. ఉదాహరణకు నడక వంటి వ్యాయామ ప్రక్రియ చేపట్టవచ్చు. మందిరాలకు వెళ్లి రావచ్చు. స్నేహితులతో కొంతసేపు ముచ్చటించవచ్చు. 'ఇది నయం కాదేమోననే భావన కలుగనీయకూడదు.

భోజనం చేయాలని అనిపించకపోయినా సమతులాహారం తీసుకోవడం అత్యవసరం. మద్యాన్ని సేవించాలని, నిద్ర మాత్రలను వేసుకోవాలనే భావనను దరి చేరనీయవద్దు. డిప్రెషన్‌కు లోనైనప్పుడు దానిని నయం చేయవచ్చు నని గుర్తుంచుకోండి.

ప్రదమ చికిత్స :
  • డిప్రెషన్ కి కారణమైన అంశాన్ని తెలుసు కొని ... దానికి దూరం గా ఉండడం , ఉంచడం ..
  • కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉండాలి , కలిసి మెలసి ఆత్మీయత గా ఉండాలి ,
  • అన్నివేళలా డిప్రెషన్ లోనైనా వ్యక్తికి .. తనకు నచ్చిన వ్యక్తీ తోడుగా ఉండాలి ... ముఖ్యం గా ఆత్మహత్య విషయంలో.
  • 1.tab. Tryptomer 10 mg 3 tabs /day .
  • 2.tab . Alprox 0.25 mg. 1 tab - night at bed time .
  • 3.tab . Basitone forte 1 tab - daily
పై మందులు సుమారు 3 -4 నెలలు వాడాలి .
మంచి సైక్యట్రిక్ డాక్టర్ ని సంప్రదించి సరియైన వైద్యం తీసుకోవాలి .

updates :

కుంగుబాటుకు సైకిల్‌ బ్రేక్‌-- తరచూ కుంగుబాటు బారిన పడుతున్నారా? అయితే సైకిల్‌ తొక్కటం మొదలెట్టండి. శారీరకశ్రమతో కూడిన ఇలాంటి వ్యాయామాలు ఒత్తిళ్లను దూరం చేయటంలో బాగా తోడ్పడుతున్నట్టు తాజా అధ్యయంలో వెల్లడైంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే కుంగుబాటు ముప్పు సగానికి తగ్గుతుందనీ బ్రిటన్‌ పరిశోధకులు గుర్తించారు. అయితే ఖాళీగా ఉన్న సమయంలో శారీరకశ్రమ చేయటం వల్లనే మానసిక ఆరోగ్యం చేకూరుతుందని వివరిస్తున్నారు. సైకిల్‌ తొక్కటం వంటి పనులు ఒత్తిడిని దూరం చేయటానికి బాగా దోహదం చేస్తాయని.. కాబట్టి కుంగుబాటు, ఆందోళన సమస్యలకు చికిత్స చేయటంలో వీటిని తప్పకుండా చేర్చాలని అధ్యయనానికి నేతృత్వం వహించిన కింగ్స్‌ కాలేజీ లండన్‌ పరిశోధకుడు సామ్యూల్‌ హార్వే సూచిస్తున్నారు. మరీ చెమటలు కారిపోయేంతగా, శ్వాస చాలా వేగంగా తీసుకునేంత తీవ్ర స్థాయిలో వ్యాయామం చేయకపోయినా మెరుగైన ఫలితాలు కనబడుతుండటం విశేషం. తేలికపాటి వ్యాయామాలు చేసినవారిలోనూ కుంగుబాటు లక్షణాలు తగ్గుముఖం పడుతున్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు.

కుంగుబాటు (డిప్రెషన్‌) మీద అపోహలు

కుంగుబాటు (డిప్రెషన్‌) మీద చాలా అపోహలున్నాయి. ఇది స్త్రీలకే వస్తుందని కొందరు భావిస్తుంటారు. ఒకసారి కుంగుబాటు మొదలైతే అది జీవితాంతం వెంటాడుతుందని మరికొందరు అనుకుంటూ ఉంటారు. అసలు వీటిల్లోని నిజమెంత?

* అపోహ: కుంగుబాటు అనేది బలహీనతకు సూచిక.

* నిజం: కానే కాదు. ఇది ఒక మానసిక రుగ్మత. ఆత్మీయులు, సన్నిహితులు మరణించటం వంటి సంఘటనలు ఎదురుకావటంతో పాటు.. జన్యుపరమైన అంశాలు కూడా దీనికి కారణమవుతాయి.

* అపోహ: కుంగుబాటు స్థితి నుంచి చాలామంది తమకు తాముగానే బయటపడతారు. చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదు.

* నిజం: ఇది చాలా తీవ్రమైన ఆరోగ్యసమస్య. మందులు, కౌన్సెలింగ్‌ వంటి పద్ధతులతో చికిత్స తీసుకోవటం తప్పనిసరి. నిపుణుల సూచనల మేరకు పూర్తికాలం చికిత్స తీసుకోకపోతే కుంగుబాటు లక్షణాలు తిరగబెట్టే ప్రమాదమూ ఉంది.

* అపోహ: కుంగుబాటును తగ్గించే మందులు ప్రభావం చూపకపోతే.. ఇక అవి ఎప్పటికీ పనిచేయవు.

* నిజం: సాధారణంగా వీటిని వాడటం మొదలెట్టిన 2-4 వారాల తర్వాత ప్రభావం కనిపిస్తుంటుంది. దీనిని గుర్తించటానికి కొంత సమయం పడుతుంది.

* అపోహ: ఇది కేవలం మహిళలకే వస్తుంది.

* నిజం: కుంగుబాటు పురుషులకూ వస్తుంది. కాకపోతే మగవారిలో కన్నా స్త్రీలల్లోనే అధికం.

* అపోహ: డిప్రెషన్‌ కూడా అప్పుడప్పుడు మూడ్‌ మారటం లాంటిదే.

* నిజం: మూడ్‌ మారటమనేది ఒకట్రెండు రోజులు మాత్రమే ఉంటుంది. అయితే డిప్రెషన్‌ దీర్ఘకాలం వేధించే సమస్య. ఇది చదువులు, ఉద్యోగాల్లో ముందుకు వెళ్లకుండా చాలా చిక్కులను తెచ్చిపెడుతుంది.

--డా .వందనా శేషగిరిరావు -శ్రీకాకుళం .

Friday, June 19, 2009

స్పృహ తప్పితే ఎం చేయాలి?, Unconsciousness - First Aid





  • తాత్కాలికం గా స్పృహ తప్పి పడిపోవడం వయస్సు వారికైనా , ఎప్పుడైనా జరగడం సహజం . సడెన్ గా మెదడుకు రక్త సరఫరా ఆగిపోయినప్పుడు ఇలా జరుగుతుంది . ఉదాహరణకు అనుకోకుండా ఏదైనా వినకుడని వార్త విన్నప్పుడు , చాలా సేపు ఎటు కదలకుండా నిలబడి ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది . స్పృహ తప్పిపోవదమనేది చాలా సార్లు తాత్కాలికం గానే జరుగుతుంది . కొద్ది నిముషాలలోనే వ్యక్తీ తిరికి మామూలు స్థితికి వచ్చేస్తాడు .
ముందు సూచనలు :
ఎవరైనా ...
  • కళ్లు తిరుగుతున్నాయని ,
  • కళ్ళ ముందు చుక్కలు కనిపిస్తున్నాయని ,
  • తెములు తున్నట్లు (కడుపులో వాంతి)ఉందనీ అన్నప్పుడు ,
  • వ్యక్తీ చర్మము పాలిపోతున్నట్లు ఉన్నప్పుడు ,
  • చెమటలు పోస్తున్నప్పుడు ,
ఆ వ్యక్తీ స్పృహ తప్పిపడిపడిపోతున్నాడని అర్ధం చేసు కోవచ్చు .

ఎం చేయాలి ? :
  • స్పృహ తప్పి పడిపోతున్న వ్యక్తిని పడిపోకుండా పట్టుకుని ఆపాలి ... పడిపోతే తలకి దెబ్బ తగలవచ్చును .
  • వ్యక్తిని వెల్లకిలా పడుకోబెట్టి అతడి కాళ్ళ దింద లేదా ౧౨ అంగుళాల ఎత్తుగా దేనినైనా పెట్టాలి .
  • స్పృహ తప్పిన వక్తి బిగుతైన దుస్తులు దహ్రించి ఉంటే , చొక్కా గుండీలు వదులు చేయాలి .
  • మెత్తటి తడి బట్ట ను నుదిటిపై వేయాలి .
అప్పటికే పడిపోయి ఉంటే ?...
  • అతడి శ్వాస సక్రమము గా ఉందొ లేదో చూడాలి (ముక్కుదగ్గర వేలుపెట్టి చుసిన , లేక చాతి ఎగిసిపడుతున్నడా లేదా అని చుసిన చాలు .).
  • పడటం వలన వ్యక్తి తలకి దెబ్బ తగిలిందా చూడాలి ... తలకి గాయం కాని పక్షం లో కాళ్ళ కింద ఎత్తు పెట్టాలి . దీనివలన తలకు రక్త సరఫరా జరిగి త్వరగా స్పృహ లోకి వస్తాడు .
  • చొక్కా గుండీలు తీసి కాలర్ ను వదులు చేయాలి , అలాగే బెల్టు వదులు చేయాలి .
డాక్టర్ ను ఎప్పుడు కలవాలంటే ...
  • వ్యక్తి 40 సంవస్తరాలు వయసు పై బడినవాడు అయి ఉన్నా ... మాటిమాటికి స్పృహ కోల్పోతున్నా ,
  • 4 లేదా 5 నిముషాలు గడిచిన అతడు స్పృహలోకి రాకుండా ఉన్నా ,
  • కూర్చొని ఉండగా లేదా పడుకొని ఉండగా అతడు స్పృహను కోల్పోయినా ,
  • అలా పడిపోవడానికి ఎలాంటి కారణాలు కనిపించక పోయినా ,
వెంట నే డాక్టర్ ని సంప్రదించాలి .


ఉమ్మిలో రక్తం పడడం , Blood in Sputum



సాదరము గా ఉమ్మి లో రక్తం ఉండదు , పడదు . ఒక వేళ కనిపిస్తే అది ఎక్కడ నుండి వచ్చిందో ఆలోచించాలి .
  • ముక్కునుండి కారిన రక్తము కొంత సేపటికి ఉమ్మిలో కనిపిచవచ్చును.
  • పల్లచుగుల్లు వాపు నుండి కారిన రక్తం కావచ్చును ,
  • వోకల్ కార్డ్స్ ఇంఫెక్సన్ వలన ఇర్రిటేసన్ వలన ఉమ్మిలో రక్తం కనిపించవచ్చును ,
  • టి.బి. జబ్బు వుండి దగ్గు వలన కెళ్ళ తో రక్తం పడవచ్చును ,
  • ఉపిరి తిత్తుల కాన్సర్ వలన చాతి నొప్పితో ఉమ్మిలో రక్తం ఉండవచ్చును ,
  • పల్మనరీ ఏమ్బోలిజం వలన ఉపిరితిత్తుల లో గడ్డలు ఏర్పడి .. దగ్గు , చాతి నొప్పి తో ఉమ్మిలో రక్తం పదును.
  • బ్రాంకిఎక్తేసిస్ అనే ఉపిరి తిత్తుల జబ్బు వలన ఉమ్మిలో రక్తం పడవచ్చును ,
  • న్యుమో కోకల్ న్యుమోనియా లో గోడుమరంగు కఫం తో రక్తం వుండవచ్చును ,
  • సంవస్తరాల తరబడి గుండె జబ్బు ఏదైనా ఉంటే ,, దాని కారణం గా గుండె బలహీనమై ఉపిరి తిత్తుల లో రక్తం నిలువఅయ్యే అవకాసం వుండి చిన్న దగ్గు తో ఉమ్మి లో రక్తం కనిపించవచ్చును .
ఉమ్మిలో రక్తం కనిపిస్తే అజాగ్రత్త చేయకుండా మంచి డాక్టర్ ని చూపించి తగిన వైద్య పరేక్షలు చేయించుకొని ట్రీట్ మెంట్ తీసుకోవాలి . మందుల షాప్స్ లో ఏదో ఒక మాత్ర వాడి తాత్కాలిక ఉపసయనం కోసం ప్రయత్నించకూడదు.
ప్రధమ చికిత్స :
  • నోరు , దంతాలు పరిసుబ్రము గా ఉన్నది లేనిది చూసుకోవాలి .
వరం రోజులు మించని దగ్గు ఉంది ఉమ్మిలో రక్తం కనిపిస్తే ..
  • 1. Corex DMX -అనే దగ్గు మందు 2 టి స్పూన్స్ రోజుకి 3 సార్లు వాడండి .
  • 2. విటమున్ C తో కూడుకున్న బి.కమ్ప్లెక్ష్ .. రోజు రెండు 5 రోజులు తీసుకోండి.
  • 3. Styptovit అనే మాత్రలు రోజుకి 3 చొప్పున్న 5 రోజులు వాడండి ...
  • 4. ciprofloxin 500 mgs. (పెద్ద వాళ్లకు .. సగం డోసు 5 సం. పైబడిన వారికి)రోజు కి రెండు చొప్పున్న 5 రోజులు వాడండి ...

తగ్గక పొతే డాక్టర్ ని తప్పక సంప్రదించాలి .

Thursday, June 18, 2009

Constipation , మలబద్దకము

  • మలబద్దకము- నిర్వచనం : సాదారణ రీతి లో కాకుండా ... మలము గట్టిగా , కష్టము గా మలద్వారము గుండా అవడానికి మలబద్దకం అంటాము .


  • సాదారణము గా ప్రతి వ్యక్తికి విరోచనము అవ్వాలి. రోజుకి ౩ సార్లు నండి ౩ రోజులకు ఓకసారి అవడం వైద్య పరిభాషలో నార్మల్ గా పరిగనిస్తారు. రోజుకి ౩ సార్లు కంటే ఏక్కువ అయితే విరోచనాలు గాను, ౩ రోజులు దాటి విరోచనము అవకపోతే మలబద్దకము గాను అంటాము.

  • పేద్ద పేగులో నీరు ఏక్కువగా absorb అవడం వలన మలము గట్టిపడి విరోచనము అవడం కస్టమగును. నోప్పి కూడా ఉండును వోక్కోక్కసారి రక్తము కూడా పడును. కడుపు ఉబ్బరము, గాలితో కూడిన కడుపు బరువు , జీర్ణశక్తి తగ్గి ,, ఆకలి మందగించును , మనసు చిరాకుగా ఉండి ... ఏ పని మీదా ఆశక్తి ఉండదు. ఏక్కువ కాలము ఉన్న మలబద్దకము పైల్స (మూలశంకకు)కి దారితీయును.
కారణాలు :
  • ఆహారములో మార్పులు -పీచు పదార్ధం తక్కువగా ఉండడం ,
  • ఎండా లేదా వేడి వాతావరణం లో గడపడం ,,
  • అదే పనిగా కూర్చోవడం ,
  • ఎక్కువసేపు పడుకోవడం ,
  • శరీరానికి తగిన వ్యాయామము లేకపోవడం .
  • అలవాటుగా వచ్చే విరోచనము ప్రైవసీ లేక ఆపుకోవడం వల్ల ,

కొన్ని రకాలైన మందులు .. మలబద్ధకాన్ని కలిగిస్తాయి . ఉదా:
  • కొడిన్ కలిగిన దగ్గు మందులు ,
  • నొప్పిని తగ్గించే కొన్ని మందులు ,
  • హై బి.పి.ని తగ్గించే బీటా బ్లాకర్స్ ,
  • ఆస్టియోపోరోసిస్ ని తగ్గించే కాల్సియం మాత్రలు,
  • ఆందోళన ను తగ్గంచేందుకు వాడే ట్రన్క్విలిజర్స్ ,
  • కడుపులో మంటను తగ్గించే 'యాంటాసిడ్స్ ;
  • కడుపులో అల్సర్లు తగ్గించే మందులు (యాంటి కొలినేర్జిక్స్)
కొన్ని రకాల వ్యాదులవల్ల మలబద్దకం కలుగు తుంది .
  • పక్షవాతము ,
  • నరాలబలహీనత ,
  • వెన్ను పుసకు దెబ్బలు వల్ల కలిగే కండరాల నీరసం ,
  • హైపో తిరాయిడ్ వ్యాధి ,
  • బుద్ది మాన్దవ్యం వల్ల వచ్చే మెదడు వ్యాధులు ,
మలబద్దకం లో రకాలు :

  • 1.సహజమైన (Idiopathic) , : దీని లో కారణం కనబడదు ... కాని మలబద్దకం తో బాదపడుతుంటారు .
  • 2.క్రియాత్మకమైన (Functional),: ఆహారపు అలవాట్లు , వాతావరణ పరిస్తితులు వలన వచ్చేది .
మలబద్దకం వల్ల కలిగే అసౌకర్యాలు (నష్టాలు) :
  • నోటిపూత , వికారము , వాంతులు తరచుగా కలుగుతాయి ,
  • కడుపులో గాలిచేరి పొట్ట ఉబ్బి 'గాస్ ట్రబుల్' కి దారితీస్తుంది .
  • గాస్ పైకి తన్ని గుండె నొప్పి , కడుపు నొప్పి రావచ్చును .,
  • గుదము(మలద్వారం) దగ్గర పగులు(AnalFissure), ఆర్శమోలలు(Piles) ఏర్పడతాయి ,
  • గుండెలో మంట త్రేనుపులు , అసిదిటి వంటివి వస్తాయి ,
  • నిద్ర పట్టకపోవడం ,
  • చర్మము సహజ కాంతిని కోల్పోతుంది ,
నివారించే మార్గాలు :
  • అనాస , మామిడి, సీతాఫలాలు తింటే విరేచనం సాఫీగా అవుతుంది ,
  • మారేడు కాయ పండిన తరువాత గుజ్జు తింటే మంచి విరోచానకారిగా పనిచేస్తుంది ,
  • కరక్కాయ ,ఉసిరికాయ తానికాయ కలిపిన "తిఫాల"చరణం మంచి మలబద్దకనివారని ,
  • అరటి పండు తొక్క ను రోజు తింటే మలబద్దకం తగ్గుతుంది ,
  • ఒక స్పాన్ కరివేప పొడితో తేనే కలిపి తీసుకున్న మలబద్దకం నివారించవచ్చును ,
  • ఒక చెంచా ఆముదం వేడిచేసి రాత్రి పూట తీసుకుంటే ఎలాంటి మలబద్దకమైనా పోతుంది ,
  • రాత్రి పడుకునే ముందు , తెల్లవారు లేవగానే రాగి చెంబులో నిల్వుంచిన నీరు త్రాగితే మంచి ఫలితం ఉంటుంది .

ప్రధమ చికిత్స-
  • పైన పేర్కొన్న కారణాలు వలనేమో చూడాలి ,
  • ఎక్కువ గా నీరు త్రాగాలి
  • పీచు పదార్దము ఉన్న ఆహారము తీసుకోవాలి
  • Dulcolax మాత్రలు ఓకటి లేదా రెండు ప్రతిరోజు రాత్రి తీసుకోవాలి.

  • ఆలస్యం చేయకుండా మంచి డాక్టర్ ని సంప్రదిచాలి ,
మలబద్ధకాన్ని పోగొట్టే కొన్ని పదార్థాల గురించి తెలుసుకుందాం

* అప్పుడప్పుడు అల్లం వేసి కాచిన టీ తాగండి. ఇది పేగుల కదలికలను నియంత్రించేందుకు తోడ్పడుతుంది.
* జామపండ్లను విత్తనాలతో పాటు తింటే వాటిల్లోని పీచు మలబద్ధకాన్ని తొలగించేందుకు దోహదం చేస్తుంది.
* పేగులను ప్రేరేపించటానికి ఆపిల్స్‌ సాయం చేస్తాయి. అయితే వీటిని చెక్కు తీయకుండా తినాలని మరవరాదు.
* రోజుకి కనీసం ఒకసారైనా క్యారెట్‌ రసం తాగితే మేలు.
* రాత్రిపూట 5-6 ద్రాక్షపండ్లను నీటిలో నానేయాలి. పొద్దున్నే వాటిని తినేసి ఆ నీరు తాగితే ఉపశమనం కలగొచ్చు.
* పీచుతో కూడిన బ్రెడ్‌, ధాన్యాలు తినటం మంచిది.
* క్యాల్షియం దండిగా ఉండే పెరుగు పెద్దపేగు ఆరోగ్యానికీ మంచిదే. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
* రోజూ కనీసం 8-10 గ్లాసుల నీరు తాగండి. ఇది పేగుల కదలికలను మెరుగు పరుస్తుంది.
* క్యాబేజీ, బొప్పాయి, చిలగడదుంప, కొబ్బరి కూడా పేగుల కదలికలు సాఫీగా ఉండేలా చూస్తాయి.
* పెద్దపేగు ఆరోగ్యానికి బత్తాయిపండ్లు తోడ్పడతాయి. రోజుకి ఒక గ్లాసు బత్తాయి రసం తీసుకుంటే పేగులు శుభ్రంగా ఉండేందుకు సాయం చేస్తుంది.
* బియ్యం బదులు గోధుమలు వాడటమూ ఉపయోగకరమే.
* మలబద్ధకాన్ని తొలగించటంలో పచ్చి పాలకూర రసం ఎంతగానో దోహదం చేస్తుంది.
* అన్నింటికన్నా ముఖ్యంగా సమతులాహారం తీసుకోవటం అవసరం. ఇందులో శుద్ధిచేయని తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, తేనె, పండ్లు, ఎండుఫలాలతో పాటు వెన్న, నెయ్యి వంటి పాల పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

పండ్లతో 'బద్ధకం' హుష్‌

పండ్లు, కూరగాయలు తినేలా ప్రోత్సహిస్తే బడికి వెళ్లే పిల్లల్లో మల బద్ధకం సమస్యను దూరం చేయొచ్చని మీకు తెలుసా? పండ్లు అంతగా తినటం ఇష్టం లేని పిల్లల్లో ఆహార అలవాట్లు, మానసిక అంశాల మూలంగా వచ్చే మల బద్ధకం 13 రెట్లు ఎక్కువగా ఉంటోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. నిజానికి 1-7 తరగతులు చదివే ఎంతోమంది పిల్లలు మలబద్ధకంతో బాధపడుతుంటారు. దీనివల్ల ఒత్తిడి, దుస్తుల్లో మూత్ర విసర్జన, బడిలో ఇబ్బందులు, ఆత్మ విశ్వాసం కోల్పోవటం, ఇతరులతో అంతగా కలవలేకపోవటం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ మల బద్ధకానికి దోహదం చేస్తున్న వాటిని తెలుసుకోవటానికి సింగపూర్‌లో ఒక అధ్యయనం చేశారు. హాంగ్‌కాంగ్‌లోని ఒక బడికి చెందిన 8-10 ఏళ్ల పిల్లల ఆహార, మల మూత్ర విసర్జన అలవాట్లను పరిశీలించారు. వీరిలో 7 శాతం మంది పిల్లలు మలబద్ధకంతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఇందుకు ఆహార అలవాట్లు గణనీయంగా దోహదం చేస్తున్నట్టు కనుగొన్నారు. పండ్లు, కూరగాయలు తక్కువగా తినేవారు చాలామంది మలబద్ధకంతో బాధపడుతున్నట్టు తేలింది. రోజుకి కేవలం 200-400 మి.లీ. ద్రవాలు తీసుకుంటున్న పిల్లల్లోనూ ఈ సమస్య 8 రెట్లు ఎక్కువగా ఉంటోందనీ బయటపడింది. అందుకే దీనిపై పిల్లలకు అవగాహన కలిగించేలా పాఠశాలలు చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. తగినంత ద్రవాహారం, పండ్లు, కూరగాయలు పిల్లలకు ఇచ్చేలా తల్లిదండ్రులకూ తెలియజేయాలనీ వివరించారు.
  • Water therapy for constipation :
మలబద్ధకం బారినపడకూడదని అనుకుంటున్నారా? అయితే నీరు ఎక్కువగా తాగండి. ద్రవాలు ఎక్కువగా తీసుకునేవారితో పోలిస్తే అవసరానికన్నా తక్కువగా తీసుకునేవారు మలబద్ధకం బారినపడే అవకాశం దాదాపు రెట్టింపు అవుతున్నట్టు తేలింది. శరీరంలో తగినంత నీరు ఉండాల్సిన ఆవశ్యకతను ఈ అధ్యయనం మరోసారి ఎత్తిచూపింది. అయితే మలబద్ధకం విషయంలో పీచు, ఇతర జీవనశైలి అంశాలను విస్మరించొద్దని అధ్యయన నేత అలేన్‌ మార్క్‌లాండ్‌ చెబుతున్నారు. మలబద్ధకాన్ని దూరంగా ఉంచేందుకు ఆహారం, పీచు, వ్యాయామం, ద్రవాలను అధికంగా తీసుకోవటం కీలకపాత్ర పోషిస్తాయని వివరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 14% మంది మలబద్ధకంతో బాధపడుతున్నారని అంచనా. అయితే వీరి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అనుకుంటున్నారు. మనలో చాలామంది రోజూ మలవిసర్జన జరగకపోతే మలబద్ధకంగా భావిస్తుంటారు. కానీ వారానికి మూడు కన్నా తక్కువ సార్లు మలవిసర్జన జరిగితే మలబద్ధకంగా గుర్తించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఏదేమైనా పీచు పదార్థంతో కూడిన ఆహారం తీసుకోవటం, శారీరక శ్రమ చేయటంతో పాటు తగినంత నీరూ తీసుకోవటం ఆరోగ్యానికి అన్నివిధాలా మంచిదని గుర్తుంచుకోవాలి.
  • ===========================
Visit my web-blog at - dr.seshagirirao .com

దగ్గు , Cough

  • దగ్గు.నిర్వచనం :

శ్వాస మార్గం ద్వారా ఏవైనా అవాంఛిత పదార్థాలు లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు వాటిని బయటికి పంపించేందుకు మన శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు (Cough). ఒంట్లో తలెత్తిన మరేదో సమస్యకు దగ్గు ఓ లక్షణం మాత్రమే. శరీరం మొత్తాన్ని అతలాకుతలం చేసే దగ్గు అయితే దాన్ని ఎలాగైనా తగ్గించెయ్యాలని నానా తంటాలూ పడటం సరికాదు. ఎందుకంటే దగ్గు అనేది మన ఊపిరితిత్తులకు మంచి రక్షణ లాంటిది.

అందుకే దగ్గు వీడకుండా వేధిస్తున్నప్పుడు దుగ్గు మందు తాగేసి, దాన్ని అణిచివెయ్యాలని ప్రయత్నించకుండా అసలు దగ్గుకు కారణం ఏమిటన్నది తెలుసుకుని, దానికి చికిత్స తీసుకోవటం శ్రేయస్కరం. చాలా దగ్గు ముందులు తాత్కాలికంగా దగ్గును అణిచివేస్తాయిగానీ లోపల అసలు సమస్య అలాగే ఉండి, అది మరింత ముదురుతుంటుంది. కోన్ని భయకరమైన ఊపిరితిత్తుల జబ్బులు బాగా ముదిరి ప్రాణాలు పోయే ప్రమాధము కలుగవచును.

దగ్గు రకాలు--

Coughing
Coughing
  • 1. కఫం లేని పొడి దగ్గు:
  • 2. మామూలు కఫంతో కూడిన దగ్గు:
  • 3. రక్త కఫంతో కూడిన దగ్గు:

కారణాలు

  • చాలా రకాల ఊపిరితిత్తుల సమస్యల్లో దగ్గు ప్రాథమిక లక్షణం. దీనిక్కారణం ఊపిరితిత్తుల్లో పేరుకుపోయే రకరకాల స్రావాల్ని బయటకు పంపించేందుకు దగ్గు సహకరిస్తుంది.
  • గాలిలోని రకరకాల కాలుష్యాలను, విషతుల్యాలను లోపలికి పీల్చినప్పుడు కూడా దగ్గు మొదలై, వాటిని బలంగా బయటకు తోసేస్తుంది. సిగరెట్‌ పొగ, దుమ్ము, పుప్పొడి, రసాయనాలు ఇలా చాలా పదార్ధాలు శ్వాస ద్వారా లోపలికి చేరినప్పుడు, వీటిని బయటకు పంపించేసేందుకు మన ఊపిరితిత్తులు దగ్గు రూపంలో వేగంగా స్పందిస్తాయి.
  • ఇక ముక్కుల్లో ఇన్‌ఫెక్షన్‌, అలర్జీ, సైనుసైటిస్‌, గొంతు నొప్పి, కొన్ని రకాల గుండె జబ్బులు, వీటన్నింటిలో కూడా దగ్గు రావచ్చు.
  • ఊపిరి తిత్తుల జబ్బు అయిన - tracheobronchitis, pneumonia, pertussis and tuberculosis లలో దగ్గు వచ్ఛును ఇవి చాలా ప్రమాదమయినవి.
  • మనిషి దగ్గటానికి మానసిక కారణాలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు కొందరు సభల్లో మాట్లాడటానికి ముందు దగ్గి గొంతు సవరించుకొంటారు.

ఛికిత్స :

సాదారణము గా దగ్గు తో భాధ పడేవారు దగ్గును అణిఛివేయడానికి ప్రయత్ణించ కుండా వైద్య సలహాతీసుకొని తగిన మందులు వాడడం మంచిది. తాత్కాలికము గా .. ఈ క్రింది సిరప్-లు వాడవచును.

దగ్గు మందుల్లో రకాలు-

Cough Syrup
Cough Syrup

దగ్గు తగ్గేందుకు వాడే సిరప్‌లను 'యాంటీ టస్సివ్స్‌' అంటారు. వీటిలో ఒకో మందు ఒకో రకంగా పని చేస్తుంది.

గొంతులో పని చేసేవి--Lozenges

ఇవి గొంతులో చికాకు, పట్టేసినట్టుగా అనిపించటం, శ్వాస ఇబ్బంది వంటి బాధలను తగ్గిస్తాయి. పైగా లాలాజలం ఎక్కువ తయారయ్యేలా ప్రేరేపించటం ద్వారా గొంతులో హాయిగా ఉండేలా చేస్తాయి. దీంతో దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. మార్కెట్లో దొరికే రకరకాల 'లింక్టస్‌' రకం మందులు ఇవే.--Grilinctus lozenges , charana cough drops, vicks , etc.

కఫం తోడేసేవి-cough expectorants.

కఫం చిక్కగా వస్తున్నప్పుడు ఈ రకం మందుల్ని వాడతారు. ఇవి శ్వాస నాళాల్లో స్రావాలను పెంచుతాయి. దీంతో చిక్కటి కఫం కాస్తా.. పల్చబడి, త్వరగా బయటకు వెళ్లి పోతుంది. పొటాసియం సిట్రేట్‌ వంటివి ఈ రకం మందులు.--

Ascoril , Avil expectorant , Deletus-p ...మున్నగునవి.

దగ్గును అణచివేసేవి-cough supressants .

ఇవి కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసి, ఒంట్లో దగ్గుకు సంబంధించిన సహజ స్పందనలనే అణిచివేస్తాయి. పొడి దగ్గు తగ్గేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. కఫం వస్తుంటే మాత్రం వీటితో ఉపయోగం ఉండదు, పైగా కఫం లోపలే పేరుకుపోయి నష్టం కూడా జరుగుతుంది. బయట దొరికే 'కోడీన్‌' రకం మందులన్నీ ఇవే.--

Corex Dx , Sirircodin-D , Cosome , Tossex , Codistar , మున్నగునవి .

మ్యూకోలైటిస్‌-- mucolytics.

ఈ మందులు చిక్కని కళ్లెను పల్చన చేస్తాయి. దీంతో దగ్గినప్పుడల్లా కళ్లె బయటకు వెళ్లిపోతుంది.--

Tossex-Br , Alpha Zedex , Mucomix , మున్నగునవి .

దగ్గు మందులతో జాగ్రత్తలు

  • దగ్గును అణిచివేసే మందులు నాడీ వ్యవస్థ మీద పని చేసి మలబద్ధకం మొదలవ్వచ్చు.
  • కొన్ని దగ్గు మందులతో మగత, అలసట వంటి సమస్యలు రావచ్చు.కొన్ని దగ్గుమందులు తీసుకున్న తర్వాత మత్తుగా అనిపించవచ్చు. కాబట్టి వీటిని అందరూ, ఎప్పుడుబడితే అప్పుడు వాడెయ్యటం అంత మంచిది కాదు. ముఖ్యంగా డ్రైవింగ్‌ చేసేవాళ్లు వీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
  • కఫం వస్తుంటే వైద్యుల సలహా మేరకే దగ్గు మందులు వాడాలి.
  • దగ్గు విషయంలో మార్కెట్లో దొరికే సిరప్‌ల కంటే ఇంటి చిట్కాలే మేలు.
  • దగ్గుకు నీరు మంచి మందు. నీళ్లు ఎక్కువగా తాగితే కఫం త్వరగా పల్చబడి బయటకు వెళ్లిపోతుంది. నీరు తాగటం వల్ల కఫాన్ని తేలిగ్గా తోడెయ్యవచ్చు.
  • అలర్జీ కారణంగా దగ్గు వస్తున్నవాళ్లు చల్లగాలిలోకి వెళ్లకపోవటం, రోజూ ఆవిరి పట్టటం మంచిది.
  • వారాల తరబడి కఫం-దగ్గు తగ్గకపోతే ఒక్కసారి కళ్లె పరీక్ష చేయించుకోవటం మంచిది.

-----------------------------------

*వ్రాసిన వారు - డా.శేషగిరిరావు- యం.బి.బి.యస్*

Dog Bite , రేబిస్ (Rabies)

Dog Bite , రేబిస్ (Rabies)

కుక్క కాటు

కుక్క మానవునికి ఏంతో విస్వాసమయిన పేంపుడు జన్తువు. కుక్క కాటు వలన కలిగే వ్యాధిని”రాబిస్ లేదా హైడ్రోఫోబియా” అంటారు. ఇది చాలా భయంకర మైన వైరస్-”లిస్సా వైరస్”వలన వస్తంది.

రేబిస్ (Rabies)

రేబీస్ ను పిచ్చికుక్క వ్యాధి, జలభీతి వ్యాధి (Hydrophobia) అని కూడా అంటారు. ఇది క్షీరదాలకు చెందిన జంతువుల నుండి జంతువులకు వ్యాపించే ఒక వైరల్ వ్యాధి. ఉదాహరణకు కుక్కలు, నక్కలు, తోడేళ్లు, పిల్లులు, ఎలుగుబంట్లు, కోతులు, తదితర కార్నివరస్(carnivarous) జంతువులు. జబ్బు తో ఉన్న జంతువు మనిషికి కరిచినచో ఈ వ్యాధి మనుషులలో వ్యాప్తిచెందును. జంతువులలోనైనా, మనుషులలోనైనా ఈ వ్యాధి కనిపిస్తే చనిపోవడము తప్ప మందులేదు. పిచ్చికుక్క కరిచిన వెంటనే టీకాలు (వ్యాక్షిన్) వేసుకుంటే ప్రమాదమేమీ ఉండదు. నూటికి నూరుపాళ్లు సురక్షితము.

కుక్క కాటు౮– కుక్క కాటు-౨——- తల తిరగడమ్

జ్యరం రావడ– రేబిస్ వాక్షిన్ తీసుకోవడం గాయాన్ని కడగడము

= కుక్క. ——- =వైరస్-కణాలు

వైరస్ గురించి

ఇది ఆర్.ఎన్.ఎ. (RNA) జాతికి చెందిన ‘లిస్సా వైరస్’ సిలిండ్రికల్ ఆకారములో ఉండి 180 నానో మీటర్ల పొడవు, 75 నానో మీటర్ల వ్యాసము కలిగి ఒక చివర గుండ్రముగాను, రెండవ చివర కుంభాకరము కలిగి యుండును. దీని లైపోప్రోటీన్ లో గ్లైకోప్రోటీన్ స్పైక్స్ ఉంటాయి. వీటీనే రైబోనూక్లియో ప్రోటీన్ అంటారు, RNA చాలా ముఖ్యమైనది.

మనుషులలో వ్యాధి గుర్తించే విధానము

రేబిస్ నరాలకు, మెదడుకు సంభందించిన వ్యాధి. మెదడులో ‘ఎన్-కెఫలైటిస్’ అనే ఇన్ఫ్లమేషన్ లక్షణాలను కలుగజేయును. మిగతా ఏ వైరస్ వ్యాధి వలనైనా ఈ ఎన్కెఫలైటిస్ లక్షణాలు కనిపించవచ్చును. ఉదా. హెర్ఫీస్ వైరస్, ఎంటిరో వైరస్, ఆర్బో వైరస్, ముఖ్యముగా హెర్పెస్ సింప్లెక్ష్ టైప్ 1, వేరిసెల్లా జోస్టర్, మొదలగునవి. కొన్ని లేబొరేటరీ పరీక్షలు వలన తేడాను కనిపెట్టాలి.

వ్యాధి వ్యాపించే విధానము

ఏ క్షీరదమైనా, మానవులతో కలిపి ఈ వ్యాధికి గురి కావచ్చును. ఈ వైరస్ ఉన్న జంతువు ఇతర జంతువులను, మనుషులను కరడం వలన ఒకరి నుండి ఇంకొకరికి ఈ వ్యాధి వ్యాపించును. కొన్ని సమయాలలో గాలి లో (Aerosol) ఈ వైరస్ ఎగిరి వ్యాపించే అవకాశసమూ ఉంది. ఉదా: గనులలో పనిచేసే కార్మికులు అక్కడ తిరిగే ఈ వ్యాధివున్న గబ్బిలాల ద్వారా మనుషులకు, మ్యూకస్ పొరలద్వారా వైరస్ సోకే అవకాసముంది, కాని ఎక్కువగా గబ్బిలాలు కరడం ద్వారానే ఈ జబ్బు సోకే అవకాశము చాలా ఎక్కువ. మనుషుల నుండి మనుషులకు కరుచుట వలన, కొంతమేరకు చర్మం లేదా కార్నియా ట్రాన్స్-ప్లాంటేషన్ మరియు ముద్దుల వలన వ్యాపించే అవకాశమూ ఉంది.

ఖచ్చితమైన జబ్బుతో బాధ పడుతున్న ఏ జంతువైనా మనుషులకు కరిస్తే రేబీస్-వైరస్ బాహ్య నాడీమండలము ద్వారా కేంద్రనాడీమండలం చేరి వ్యాధి లక్షణాలు కలుగజేయును. ఇలా జరుగడానికి పట్టే కాలము 9 రోజులనుండి 90 రోజులలో జరుగును, దీనినే ఇంకుబేషన్ కాలము అంటాము. మన శరీరము పై మెదడుకు ఎంత దగ్గరగా కరిస్తే అంత తొందరగా వ్యాధి మెదడుకు చేరే అవకాశముంది.

వ్యాది లక్షణాలు

ఈ వ్యాధి తో బాధపడుచున్న జంతువు లోనూ, మనుషులలోనూ ఒకే విధమైన లక్షణాలు ఉంటాయి. గాభరాగా ఉండడం, తికమక పడడం(confision) మితిమీరిన భయము, భయంకరమైన చూపు, తనదైన లోకములో విహరించడం, నోటి వెంబడి లాలాజలం కారడం , గొంతు నొప్పి, ఏమీ మింగలేకపోవడం, నీటిని, ద్రావకాలను చూస్తే భయపడడం (Due to throat muscles Spasm) ఇతరులను చూసి భయపడి కరిచేయడం మున్నగునవి. ఈ లక్షణాలు ముదిరి, గొంతు కండరాలు పెరాలసిస్ కి గురియై మనిషి ఏమీ తినలేక కోమాలోకి వెల్లి పోయి చనిపోవును. జబ్బు లక్షణాలు కనిపించిన 2 నుండి 10 రోజులలో చనిపోవును. ఒకవేల అరుదుగా బ్రతికినా మెదడు దెబ్బతిని పిచ్చివాడుగా బ్రతుకును.

చికిత్స

  • వ్యాధి రాకుండా కాపాడుకోవడం (prevention) : మనుషులలోను, జంతువులలోను ఈ వ్యాధి రాకుండా టీకా మందు వేసుకొని కాపాడుకోవచ్చు. 1885 లో లూయీస్ పాచ్చర్ మరియు ఇమిలె రౌక్స్ ఈ వాక్షిన్ ని కనుగొన్నారు. దీనిని ARV (Anti Rabis Vaccine) అంటాము. దీనిని మొదట 9 సంవత్సరాల బాలుని (జోసెఫ్ మైస్టర్) పై జూలై 06 1885 లో ఉపయోగించారు.
  • వాక్షిన్ తయారు చేయు విధానము : రేబిస్ వైరస్ క్రిములను జంతువుల (గొర్రె) మెదడు కణాలలో ప్రయోగశాలలో పెంచి వాటిని నిర్జీవము చేసి శుద్ధిచేసి తగినటువంటి ద్రావకము లో నిలువచేసి సుబ్కుటేనియస్ గా ఇంజక్షన్ చేస్తారు. ఈ పాత వాక్షిన్ వల్ల పోస్టు వాక్షినేషన్ ఎన్కెఫలైటిస్ అనే సైడు ఎఫక్ట్ ఊన్నందున రాను రాను హూమన్ డిప్లోయిడ్ సెల్ వాక్షిన్ 1967 లో తయారవడం మొదలైనది. తరువాత చిక్ ఎంబ్రియో, డక్ ఎంబ్రియో, ఆ తరువాత వెరోసెల్ కల్చర్ ద్వార కోతి మూత్రపిండాల కణాల కల్చర్ ద్వార, పూరిఫైడ్ వెరోసెల్ రేబిస్-వాక్షిన్ తయార్వుతుంది.
  • ముందుగా వాక్షిన్ తీసుకోవడం : ఎక్కువగా పెంపుడు జంతువులతో గడిపేవారు, పశువైద్యులకు, పశువైద్యసిబ్బందికి, జంతుప్రదర్శన శాలలో పనిచేసేవారికి రేబిస్ ఎక్కువగా వున్న ప్రదేశాలలో తిరిగేవారికి ఇవ్వాలి. వీరోసెల్ కల్చర్ వాక్షిన్ 1వ,7వ,14వ రోజులలో 3 వాక్షిన్లు తీసుకొని, ప్రతి సంవత్సరము 1 డోసు బూస్టర్ డొసుగా తీసుకోవాలి. ఇలా చేయడం వలన ఎటువంటి ప్రమాదము ఉండదు.
  • చికిత్సా విదానము : ఈ కుక్క కాటు (ఏ జంతువైనా సరే) మూడు రకాలు మైల్డ్, మోడరేట్, సివియర్. ఏది ఏమైనా కరిచిన చోట సబ్బుతో బాగా కడగాలి, యాంటిసెప్టిక్ లోషన్ రాయాలి. గాయము బాగా ఎక్కువైనా కుట్లు వేయకూడదు, వేసితే వైరస్ క్రిములు కుట్లు లోపల ఉండిపోయి జబ్బు ఎక్కువ అవడానికి ఆస్కారముంటుంది. రోజూ క్లీనింగ్ చేసుకోవడం మంచిది. సివియర్ కాటు అయితే గాయము చుట్టూ పాసివ్ వాక్షిన్ ఇంజక్షన్ చేయాలి. నొప్పి తగ్గడానికి డాక్టర్ సలహా మేరకు నొప్పిని తగ్గించే మాత్రలు వాడాలి. గాయము చీము పట్టకుండా యాంటిబయోటిక్సు వాడాలి.
  • వాక్షిన్ ఇచ్చే ముందు ఆయా జంతువులు లౌ 10 రోజులు నిజముగా రేబిస్ అయినదో కాదో పరిశీలనలో వుంచాలి. పూర్వపు కోనూరు ఎ.ఆర్.వి తయారుకావడం లేదు. ప్రస్తుతం మార్కెట్ లో 5 నుండి 6 రకాల వాక్షిన్లు దొరుకుతున్నాయి.
  • కుక్క పిచ్చి ప్రవర్తన చూడాలి
  • కుక్క సొంగ కార్చుచున్నదేమో చూడాలి
  • కుక్కకు గజ్జి వగైరా వున్నాయేమో చూడాలి
  • పెంచిన కుక్కా, వూర కుక్కా అడిగి తెలుసుకోవాలి

తెలిసి ప్రతి పిచ్చి కుక్క కాటుకి పూర్తి కోర్సు ఇంజక్షన్లు వేసుకోవాలి వీరోసెల్ రేబిస్ వాక్షిన్ అయితే 0 - 3 - 7 - 14 - 28 - 90 రోజుల కోర్సు వాడాలి . ఇది IM (intramuscular) గా తీసుకోవచ్చు.

  • అనుమానము వున్న కుక్క కాటుకు 3 ఇంజక్షన్లు సరిపోతాయి. ఇవి 1- 7 - 14. రోజులలో తీసుకోవాలి.
  • వాక్షిన్ తీసికోని కేసులలో రేబీస్ వ్యాధి పూర్తిస్థాయిలో వచ్చి మనిషి చనిపోవును. ఈ వ్యాధి కి చికిత్స లేదు
ఈనాడు సుఖీభవ ఆర్టికిల్ :

ఒకసారి రేబిస్‌ బారినపడితే ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం. కాబట్టి రేబిస్‌ రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అదృష్టవశాత్తూ ఈ ఒక్క వ్యాధి విషయంలోనే... వైరస్‌ మన శరీరంలో ప్రవేశించిన తర్వాత కూడా వాటిని సమర్థంగా అడ్డుకునే టీకాలున్నాయి. కాబట్టి సకాలంలో స్పందిస్తే రేబిస్‌ రాకుండా చూసుకోవటం సాధ్యమేనన్న విషయం మర్చిపోకూడదు.

రేబీస్‌ కారణంగా ఏటా ప్రపంచ వ్యాప్తంగా 55,000 మంది మరణిస్తున్నారు. వీరిలో కనీసం 20,000 మంది మన భారతదేశంలోనే మరణిస్తున్నారన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అంటే కుక్కల బెడద.. మనకు ఎంత తీవ్రంగా ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. రేబిస్‌ పిల్లుల వంటి మిగతా జంతువుల కారణంగా కూడా వచ్చే అవకాశం ఉన్నా... రేబిస్‌ మరణాల్లో 99% కేసులకు కుక్క కాటే కారణమవుతోంది. వీరిలోనూ 15 ఏళ్లలోపు పిల్లలే ఎక్కువగా రేబిస్‌ బారినపడి మరణిస్తున్నారు.

* రేబిస్‌ ప్రధానంగా జంతువుల నుంచి మనకు సంక్రమించే 'వైరస్‌'తో వచ్చే వ్యాధి. ఈ రేబిస్‌ కారక వైరస్‌ను 'లిస్సా వైరస్‌' అంటారు. ఇది జంతువుల లాలాజలం (చొంగ)లో ఉంటుంది. ఇది మనుషుల్లోనే కాదు, జంతువుల్లోనూ రేబిస్‌ వ్యాధిని కలుగజేస్తుంది. ఈ వైరస్‌ ఒంట్లో ఉన్న జంతువులు.. ముఖ్యంగా కుక్కలు.. మనల్ని కరిచినా.. పీకినా.. మన శరీరం మీద గాయాలున్న చోట నాకినా.. దాని ద్వారా వైరస్‌ మన శరీరంలో ప్రవేశిస్తుంది. రేబిస్‌కు ఇదే మూలం.

* రేబిస్‌ వ్యాధి సాధారణంగా ఏ కుక్క కరిచినా వచ్చేది కాదు. అప్పటికే తన శరీరంలో ఈ వ్యాధి కారక వైరస్‌ ఉన్న కుక్క మనల్ని కరిచినప్పుడే ఈ సమస్య మొదలవుతుంది. అయితే అప్పటికే ఈ వైరస్‌ ఆ కుక్కలో ఉందో, లేదో చెప్పటం అంత తేలిక కాదు. చాలామంది 'పిచ్చి కుక్క' కరిస్తేనే రేబిస్‌ వస్తుందని భావిస్తుంటారుగానీ ఈ వైరస్‌ అప్పటికే దాని ఒంట్లో ఉన్నా.. దాని ప్రవర్తన మారిపోయి, పిచ్చి కుక్కలా తయారవ్వాలనేం లేదు. కాబట్టి వూరకుక్కల వంటివి ఏవి కరిచినా మన జాగ్రత్తలు మనం తీసుకోవటం మేలు. పెంపుడు కుక్కలకు ఇప్పటికే టీకాలు వేయించినా.. అవి కరిచినప్పుడు కూడా మనం జాగ్రత్తలు తీసుకోవటమే ఉత్తమం.

* ఈ వైరస్‌ మన ఒంట్లో ప్రవేశించిన తర్వాత రేబిస్‌ వ్యాధి 1-3 నెలల్లోపు ఎప్పుడైనా రావచ్చు. అయితే కొందరిలో మొదటి వారంలోపే రావచ్చు.. కొందరికి ఏడాది తర్వాతా రావచ్చు. కాబట్టి కుక్క కరిచిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స తీసుకోవటం అవసరం.

కుక్క కరిచింది! ఏం చెయ్యాలి?
* కుక్క నుంచి మనకు రేబిస్‌ వ్యాధి కారక వైరస్‌ సంక్రమించి ఉంటే.. ఆ వైరస్‌ నాడులను చేరుకుని.. గంటకు 3 మిల్లీమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ మన మెదడును చేరి.. క్రమేపీ రేబిస్‌ లక్షణాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి కరిచిన 'తక్షణం'.. లేదంటే 'సత్వరం'.. ఆ వైరస్‌ నాడులను చేరక ముందే.. చికిత్స ఆరంభించటం ఉత్తమం.

* కుక్క కాటు విషయంలో మన కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టరేట్‌ జనరల్‌ ప్రత్యేకంగా జాతీయ మార్గదర్శకాలను రూపొందించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మార్గదర్శకాలను వెలువరించింది. వీటి ప్రకారం గాయాలను తీవ్రత దృష్ట్యా చికిత్సా విధానాన్ని ప్రధానంగా మూడు రకాలుగా విభజించారు.

1. మొదటి రకం: కుక్కకు ఆహారం పెట్టేటప్పుడో.. ఇతరత్రా సమయాల్లోనో మన చేతికి కేవలం కుక్క కోరలు తగలటం.. లేదా పుండ్లు, పగుళ్ల వంటివేవీ లేని మన చర్మం మీద కుక్క నాకటం వంటివి జరిగితే.. దాని గురించి ప్రత్యేకంగా ఎటువంటి ఆందోళనా అవసరం లేదు. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

2. రెండవ రకం: రక్తస్రావం లేకుండా కేవలం పైపైన గీరుకుపోవటం, పైచర్మం తోలు లేచిపోవటం వంటివి జరిగితే.. దీనికి వెంటనే పద్ధతి ప్రకారం పుండును శుభ్రం చేయటం, యాంటీ రేబిస్‌ టీకాలు తీసుకోవటం ముఖ్యం.

3. మూడవ రకం: కోరలు దిగిపోవటం, చర్మం చీరుకుపోవటం, రక్తం వస్తూ గాయాలవ్వటం లేదా మన శరీరం మీద ఉన్న పుండ్లను కుక్క నాకటం, మన గాయాలకు కుక్క చొంగ తగలటం.. ఇలాంటివి జరిగినప్పుడు దీన్ని తీవ్రంగా పరిగణించాలి. దీనికి 1. పుండును పద్ధతి ప్రకారం శుభ్రం చెయ్యాలి. 2. వెంటనే 'రేబిస్‌ ఇమ్యునోగ్లోబ్యులిన్లనే' ప్రత్యేక టీకాలు ఇవ్వాలి. 3. యాంటీ రేబిస్‌ టీకాలూ పూర్తిగా తీసుకోవాలి. ఇటువంటి తీవ్రమైన గాయాలకు ఈ మూడు చర్యలూ ముఖ్యమే!
ఇవీ స్పష్టమైన మార్గదర్శకాలు. రేబిస్‌ రాకుండా నివారించుకునేందుకు వీటిని కచ్చితంగా పాటించాల్సిందే.
పుండు కడగటం
కరిచిన లేదా గీరిన గాయం ద్వారానే రేబిస్‌ వైరస్‌ శరీరంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి అక్కడి నుంచి కుక్కకు సంబంధించిన లాలాజలం, ఆ చొంగ తాలూకూ అంతా పోయేలా శుభ్రంగా కడగటం ముఖ్యం. గాయం దగ్గర వైరస్‌ చాలాకాలం జీవించి ఉంటుంది, అక్కడ తన సంతతిని పెంచుకుంటుంది కాబట్టి కరిచిన వెంటనే.. లేకపోతే ఎప్పుడు గుర్తిస్తే అప్పుడు గాయాన్ని- కనీసం 10-15 నిమిషాల పాటు ధారగా పడుతున్న స్వచ్ఛమైన నీటిలో, సబ్బుతో కడగాలి. గాయాన్ని నేరుగా మన చేతులతో ముట్టుకోకూడదు. చేతులకు గ్లౌజులు వేసుకుంటే మేలు. ఒకవేళ కుక్క కరిచిన తర్వాత రోగి ఆలస్యంగా ఆసుపత్రికి వచ్చినా.. అప్పుడైనా శుభ్రంగా కడగాలి. గాయాన్ని పొడిగా తుడిచి బిటడిన్‌, డెట్టాల్‌, శావలాన్‌ వంటి యాంటీసెప్టిక్‌ లోషన్లు రాసి వదిలెయ్యాలి. గాయం పెద్దగా ఉన్నా సాధ్యమైనంత వరకూ కుట్లు వేయకూడదు. తప్పనిసరిగా వెయ్యాల్సి వస్తే వదులుగా వెయ్యాలి. తర్వాత- ధనుర్వాతం రాకుండా 'టీటీ' ఇంజక్షన్‌, గాయం మానటానికి యాంటీబయాటిక్స్‌ వంటివి ఇస్తారు.
ఇమ్యూనోగ్లోబ్యులిన్లు
* కుక్కకాటు గాయం తీవ్రంగా (మూడో రకం) ఉంటే ఇమ్యూనోగ్లోబ్యులిన్‌ ఇంజక్షన్లను తప్పనిసరిగా ఇవ్వాలి. ఇది చాలా ముఖ్యం. రేబిస్‌ రాకుండా తక్షణం అడ్డుపడే కీలకమైన 'రడీ మేడ్‌' యాంటీబోడీలివి. దీనిలో రెండు రకాలున్నాయి. ఒకటి- గుర్రాల నుంచి తయారు చేసినవి. వీటినే 'ఈక్విన్‌ రేబిస్‌ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్‌' అంటారు. రెండోది- మనుషుల నుంచి తయారు చేసినవి. వీటిని 'హ్యూమన్‌ రేబిస్‌ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్‌' అంటారు. గుర్రాలవి అయితే మనిషి బరువును బట్టి కేజీకి 40 ఇంటర్నేషనల్‌ యూనిట్ల చొప్పున గరిష్ఠంగా 3000 ఐయూ వరకూ ఇవ్వాల్సి ఉంటుంది. అదే మనుషుల నుంచి తీసిందైతే రోగి బరువు కేజీకి 20 ఐయూ చొప్పున గరిష్ఠంగా 1500 ఐయూ వరకూ ఇవ్వాల్సి ఉంటుంది.

* రోగి బరువును బట్టి ఈ ఇమ్యూనోగ్లోబ్యులిన్ల డోసు లెక్కించి.. సాధ్యమైనంత ఎక్కువగా కరిచిన గాయం చుట్టూ, ఆ ప్రాంతంలో ఇంజెక్షన్ల రూపంలో ఇచ్చెయ్యాలి. ఇంకా డోసు మిగిలితే కండలోకి ఇంజెక్షన్‌ చెయ్యచ్చు. ఒక్కోసారి కుక్క కరిచిన గాయాలు బాగా పెద్దగా, ఎక్కువ సంఖ్యలో ఉంటే.. ఈ మందును సెలైన్‌తో 2, 3 రెట్లు పల్చన చేసి.. గాయాల చుట్టూ ఇవ్వటం మంచిది. రోగి బరువుకు మించిన డోసు మాత్రం ఇవ్వకూడదు.

* ఈ ఇమ్యూనోగ్లోబ్యులిన్లు అభయ్‌రిగ్‌, ఈక్విరాబ్‌, ర్యాబ్‌గ్లోబ్‌, బెరీరాబ్‌, ఇమోగాబ్‌రేబిస్‌ వంటి పేర్లతో లభ్యమవుతున్నాయి. వీటి ఖరీదు ఎక్కువే ఉంటుంది. అయినా రేబిస్‌ రాకుండా నిరోధించటంలో ఈ ఇమ్యూనోగ్లోబ్యులిన్ల పాత్ర చాలా చాలా కీలకం. వీటివల్ల తక్షణం మన శరీరానికి రక్షణగా 'రెడీ మేడ్‌ యాంటీబోడీలు' లభ్యమవుతాయి. ఇక దీర్ఘకాలంలో మన శరీరమే యాంటీబోడీలు తయారు చేసుకునేలా చూసేందుకు వెంటనే 'యాంటీ రేబిస్‌ టీకాలు' కూడా మొదలుపెట్టాల్సి ఉంటుంది.
యాంటీ రేబిస్‌ టీకాలు
కుక్క కాటు గాయం ఓ మోస్తరు నుంచి తీవ్రంగా ఉన్నవారందరికీ (రెండు, మూడు రకాలు) ఈ యాంటీరేబిస్‌ టీకాలు ఇవ్వటం అవసరం. 'సెల్‌ కల్చర్‌' విధానంలో మనుషులు, బాతులు, కోడిపిల్లల వంటివాటిలోతయారు చేసే ఈ టీకాలు వెరోరాబ్‌, రాబిపుర్‌, అభయ్‌రాబ్‌, వెరోరాక్స్‌, వోరాబ్‌ వంటి పేర్లతో దొరుకుతున్నాయి. వీటి డోసులు, ఇచ్చే పద్ధతి అన్ని వయస్సుల వారికీ ఒకే తీరులో ఉంటుంది. వీటి ఖరీదు కొంత ఎక్కువే. ఈ ఇంజక్షన్లు కండలోకి (ఐఎం) చేస్తే ఎక్కువ మోతాదు అవసరమవుతోంది. అదే ఈ టీకాలను కేవలం చర్మంలోకి ఇ (ఇంట్రా డెర్మల్‌-ఐడీ) ఇస్తే తక్కువ డోసుల్లో, అంతే సమర్థంగా పని చేస్తున్నాయని గుర్తించారు. ఇప్పుడు మన భారతీయ మార్గదర్శకాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ చర్మంలోకి ఇచ్చే ఇంజక్షన్లను సమర్థిస్తున్నాయి.

* ఎలా ఇస్తారు: కండలోకి ఇంజక్షన్లు ఇస్తుంటే కరిచిన రోజున లేదా వైద్యుల వద్దకు వచ్చిన రోజున ఒకటి, అక్కడి నుంచి 3, 7, 14, 28 రోజుల్లో- మొత్తం ఐదు ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని పిర్ర/తుంటి కంటే చేతులకు ఇవ్వటం మేలు. పసిపిల్లలకైతే తొడలకు మేలు. హెచ్‌ఐవీ వంటి ఇతరత్రా సమస్యలున్న వారికి 90వ రోజున కూడా మరో డోసు ఇవ్వాలి.

* ఈ టీకాలు కండలోకి కాకుండా చర్మంలోకే ఇస్తుంటే- చాలా తక్కువ డోసే సరిపోతుంది. దీనివల్ల ఖరీదు చాలా తగ్గిపోతుంది. ఇలా చర్మంలోకి ఇవ్వటం కోసం వెరోరాబ్‌, రెబిపుర్‌, అభయ్‌రాబ్‌ టీకాలను ఇప్పటి వరకూ ఆమోదించారు. వీటిని రోగి వచ్చిన వెంటనే 0.1. ఎంఎల్‌ చొప్పున రెండు చేతులకు రెండు ఇంజక్షన్లు చెయ్యాలి. తర్వాత 3, 7, 28 రోజుల్లో కూడా ఇలాగే రెండు చేతులకూ ఇదే డోసులో చెయ్యాలి. ఇందుకోసం సన్నగా ఉండే 'ఇన్సులిన్‌' సిరంజిలు వాడొచ్చు.

* చర్మంలోకి ఇంజక్షన్‌ ఇచ్చే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. సూదిని చర్మం కిందకు కొద్దిగా గుచ్చి.. ఇంజక్షన్‌ ఇచ్చినప్పుడు అక్కడ లోపల మందు చిన్న బుడిపెలా ఉబ్బినట్టు కనబడుతుంది. మరీ లోతుగా ఇస్తే ఇలా కనబడదు. అలా బుడిపె రాకపోతుంటే.. వెంటనే సూది తీసి మళ్లీ తేలికగా గుచ్చి ఇంజక్షన్‌ చెయ్యాలి. ఇలా చర్మంలోకే ఇంజక్షన్‌ చెయ్యటం వల్ల చాలా తక్కువ డోసు ఇస్తేనే పూర్తి సమర్థంగా పని చేస్తున్నట్టు స్పష్టంగా నిర్ధారించుకున్నారు. కాబట్టి ఇప్పుడీ విధానాన్ని మనం విరివిగా ఉపయోగించుకోవటం లాభదాయకం.
బొడ్డు టీకాల్లేవు!
కుక్క కరిచిందంటే బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేస్తారనే భయం చాలామందిలో ఉంటోంది. ఒకప్పుడు ఇలా బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు ఇచ్చిన మాట నిజమే. ఈ రకం టీకాలను 'నెర్వస్‌ టిష్యూ వాక్సీన్లు' అంటారు. ఖరీదు తక్కువే అయినా వీటితో దుష్ప్రభావాలు చాలా ఎక్కువ కావటంతో చాలా దేశాల్లో వీటిని వాడటం లేదు. మన దేశంలో కూడా 2004 డిసెంబరు నుంచీ వీటి తయారీ నిలిపివేశారు. ప్రస్తుతం వాడకంలో ఉన్న రాబిపూర్‌ వంటి చిక్‌/డక్‌ ఎంబ్రియో వాక్సీన్లు సురక్షితమైనవి. వీటిని బొడ్డు దగ్గర చెయ్యాల్సిన పని లేదు. చేతులకు, పిర్రలకు, కరిచిన చోట మాత్రమే చేస్తారు.
ఆకు మందులు లేవు
చాలామంది కుక్క కరిచిన చోట గాయం మీద పసుపు, కారం, నూనె, సున్నం, ఉప్పు, మన్ను, నిమ్మరసం.. ఇలా ఏదో ఒకటి చల్లుతుంటారు. కానీ ఇలా చెయ్యకూడదు. కాల్చటం, యాసిడ్‌ పొయ్యటం వంటివీ తప్పే. వీటివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. గాయాన్ని 10-15 నిమిషాల పాటు ధారగా పరిశుభ్రమైన నీటితో కడగటం, సబ్బుతో సున్నితంగా రుద్ది శుభ్రం చేయటం, పొడిగా ఆరిన తర్వాత దాని మీద డెట్టాల్‌, బిటడిన్‌, శావలాన్‌ వంటి యాంటీసెప్టిక్‌ ద్రావణాలు రాయటం ముఖ్యం. రేబిస్‌ రాకుండా ఆకు పసర్లు, చెట్ల మందుల వంటివేవీ లేవు. అవేవీ రేబిస్‌ను నిరోధించలేవు. రేబిస్‌ రాకుండా సత్వరమే, క్రమ పద్ధతిలో టీకాలు తీసుకోవటం ఒక్కటే సమర్థ మార్గం.
గర్భిణులకూ సురక్షితం
కుక్క కరిచినప్పుడు... గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పిల్లలు, వృద్ధులు, ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్నవారు.. ఎవరైనా ఈ టీకాలు తీసుకోవచ్చు. ఇవి సురక్షితమైనవి.

* హెచ్‌ఐవీ వంటి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారిని కుక్క కరిచినప్పుడు.. కాటు ఓ మోస్తరుగానే (రెండో రకం) ఉన్నా.. వారికి పూర్తికోర్సు యాంటీ రేబిస్‌ టీకాలతో పాటు ఇమ్యూనోగ్లోబ్యులిన్లూ ఇవ్వటం అవసరం.

* పెంపుడు కుక్కలు, పిల్లుల వంటివాటికి ముందే టీకాలు వేయించటం మంచిది. అయితే ఇలా వాటికి టీకా ఇప్పించినా అవి కరిస్తే మనకు రేబిస్‌ రాదని నిశ్చింతగా ఉండటం మంచిది కాదు. ఎందుకంటే రకరకాల కారణాల రీత్యా ఆ టీకా వాటిలో సమర్థంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఏ కుక్క కరిచినా గాయం తీవ్రతను బట్టి టీకాలు తీసుకోవటం ఉత్తమం.

* మనల్ని కరిచిన కుక్క లేదా పిల్లిని ఆ తర్వాత కూడా గమనిస్తూ ఉండాలి. పది రోజుల తర్వాత కూడా ఆరోగ్యంగానే తిరుగుతుంటే మనం టీకాలు మానెయ్యచ్చు. అయితే వూర కుక్కలు కరిస్తే మాత్రం టీకాలను పూర్తిగా కొనసాగించటమే ఉత్తమం.